లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఉపాధ్యాయులకు ఇచ్చిన ఛార్జి మెమోలు ఉపసంహరించాలి : యూటీఎఫ్ డిమాండ్

లేటెస్ట్ న్యూస్

ఉపాధ్యాయులకు ఇచ్చిన ఛార్జి మెమోలు ఉపసంహరించాలి : యూటీఎఫ్ డిమాండ్

Nov 27,2023 | 16:35

ప్రజాశక్తి-చిత్తూరు : చిన్నచిన్న కారణాలతో ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనం కు విఘాతం కలిగించే చార్జీ మెమో లను తక్షణం ఉపసంహరించుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు…

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : ప్రియాంక గాంధీ

Nov 27,2023 | 15:54

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ను ఎన్నికల్లో ఒడించి బుద్ధి చెప్పాలని..కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ అన్నారు. భువనగిరిలో నిర్వహించిన రోడ్డు షోలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌…

తోటి విద్యార్థిపై 108 సార్లు కంపాస్‌తో దాడి ..

Nov 27,2023 | 15:46

ఇండోర్‌ :   ఓ విద్యార్థిపై ముగ్గురు విద్యార్థులు జామెట్రీ బాక్స్ లోని  కంపాస్‌తో 108 సార్లు దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. వారంతా పదేళ్లలోపు వారేనని…

భారత జట్టు పాక్‌ రాకుంటే పరిహారం చెల్లించాలి: పీసీబీ

Nov 27,2023 | 15:37

ఛాంపియన్స్‌ ట్రోపీ ఆతిథ్య బాధ్యతలను పాకిస్థాన్‌కు అప్పగిస్తున్నట్లు ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది. అయితే, దీనికి సంబంధించి ఇంకా అగ్రిమెంట్‌పై సంతకాలు కాలేదు. ఈ మెగా టోర్నీకి తామే…

రైతుబంధు పంపిణీకి అనుమతి ఇవ్వండి.. ఈసీకి బీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి

Nov 27,2023 | 15:30

హైదరాబాద్‌ : రైతుబంధు పంపిణీకి అనుమతి అనుమతిని నిరాకరిస్తూ తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని పున్ణపరిశీలించాలని ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్‌ మరోసారి విజ్ఞప్తి చేసింది. తొలుత రైతుబంధు పంపిణీకి…

మద్యం కేసు..చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌

Nov 27,2023 | 15:19

ప్రజాశక్తి-అమరావతి : మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపు…

‘కాంతార – చాప్టర్‌ 1’ టీజర్‌ రిలీజ్‌

Nov 27,2023 | 15:07

రిషభ్‌ శెట్టి కథానాయకుడిగా హౌంబలే ఫిలింస్‌ నిర్మించిన ‘కాంతారా’ భారతదేశ వ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విజయం కారణంగానే రిషబ్‌ శెట్టి కాంతారాను…

రైతుల కష్టం దళారుల పాలు

Nov 27,2023 | 15:03

ఎక్కడి ధాన్యం అక్కడే మద్దతు ధర రూ. 1637లు రైతుకు అందుతున్నది రూ 1460లు అంతంత మాత్రమే కొనుగోలు కేంద్రాలు ప్రజాశక్తి-రామచంద్రపురం : తొలకరి ధాన్యం పంట…

టీడీపీ నేత బీటెక్‌ రవి రిమాండ్‌ పొడిగింపు

Nov 27,2023 | 14:54

ప్రజాశక్తి-కడప : టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి జ్యుడీషియల్‌ రిమాండ్‌ను కడప మేజిస్ట్రేట్‌ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. డిసెంబర్‌ 11 వరకు…