లేటెస్ట్ న్యూస్
మత్స్య రంగ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం : అచ్చెన్నాయుడు
అమరావతి: మత్స్య రంగ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం.. మత్స్యకారుల బతుకుల్ని ఛిద్రం చేసిన ఘనత జగన్ రెడ్డికే సొంతం అని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు…
కేటీఆర్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
హైదరాబాద్ : మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆయన ప్రచార తీరుపై ఈసీకి ఫిర్యాదు చేసింది. మంత్రి కేటీఆర్…
తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక లోటును దాచిపెడుతోంది : కేంద్రమంత్రి నిర్మలా
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక లోటును దాచిపెడుతోందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణను రెవెన్యూ లోటుకు తీసుకొచ్చిన ఘనత…
పదేళ్లు అవకాశం ఇస్తే.. కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ లేదు: రేవంత్రెడ్డి
వనపర్తి: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఒక్క అవకాశం ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. పదేళ్లు కేసీఆర్కు అవకాశం ఇస్తే.. ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.…
భట్టి గెలిచేది లేదు.. సీఎం అయ్యేది లేదు : కేసీఆర్
తెలంగాణ: భట్టి గెలిచేది లేదు.. సీఎం అయ్యేది లేదని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టు లేని బట్టి విక్రమార్క మనకు చేసిందేమిటి? అని సీఎం…
కనకదుర్గమ్మను దర్శించుకున్న ఇంగ్లండ్ అండర్-19 క్రికెట్ టీమ్!
విజయవాడ: ఇంగ్లండ్ అండర్-19 క్రికెట్ టీమ్ ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. 19 మంది జట్టు ఆటగాళ్లు మంగళవారం ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ పాలకమండలి, అధికారులు…
నష్టపరిహారం కోసం రూ. 5 కోట్ల జమ చేశాం : సుప్రీంకోర్టుకు తెలిపిన మణిపూర్ ప్రభుత్వం
ఇంఫాల్ : మే 3 నుండి లైంగిక వేధింపులు, ఇతర నేరాలకు గురైన బాధిత మహిళలకు పరిహారం కోసం బ్యాంకు ఖాతాలో రూ. ఐదు కోట్లు జమ చేసినట్లు…
హైదరాబాద్లో హోం ఓటింగ్ ప్రారంభం
హైదరాబాద్: త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్లో హోం ఓటింగ్ ప్రారంభమైంది. 80 ఏళ్లు పైబడిన వఅద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దే ఓటింగ్ సదుపాయాన్ని ఎన్నికల సంఘం…