ఏపీకి బిగ్ అలర్ట్.. భారీ వర్ష సూచన
ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మరో రెండు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రెండు…
ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మరో రెండు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రెండు…
37 మంది మృతి బ్రజవిల్లె : కాంగోలో మిలటరీ స్టేడియంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 37 మంది మరణించారు. రిక్రూట్మెంట్ కోసం జరుగుతున్న కార్యక్రమానికి యువత ఎక్కువ…
తిరువనంతపురం : సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఆర్ రామచంద్రన్ (71) మంగళవారం కొచ్చిలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో మరణించారు. ఆయనకు భార్య ప్రియదర్శిని, కుమార్తె…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జమిలి ఎన్నికలు దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశమని, అన్ని రాజకీయ పార్టీలకు దీనితో ప్రయోజనమేనని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. జమిలి ఎన్నికలపై…
ఎన్సిఇఆర్టి ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు న్యూఢిల్లీ : విద్య కాషాయీకరణలో భాగంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చరిత్రలో పురాణేతిహాసాలను చొప్పించేందుకు సిద్ధమైంది. రామాయణ, మహాభారతాలను…
తుది దశలో వుందన్న ఖతార్ గాజా : హమాస్ చెరలో వున్న బందీల విడుదల, గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణకు సంబంధించి త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే…
జన నీరాజనం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలో దుంగార్గఢ్ నియోజకవర్గంలో సిపిఎం తరపున పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గిర్దారిలాల్ మహియాకు ప్రజల నుంచి విశేష…
హిందూత్వ అజెండాతోనే కంటెంట్ ఉండాలని బిజెపి సర్కార్ పెత్తనం సామాజిక మాధ్యమాల పైనా నియంత్రణ న్యూఢిల్లీ : చలనచిత్రాలు, వెబ్ సిరీస్లను ఒటిటిలో ప్రసారం చేసే…
సమావేశానికి మోడీ గైర్హాజరు జోహానెస్బర్గ్ : ఇజ్రాయిల్-పాలస్తీనా యుద్ధంలో తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని చైనా అధ్యక్షులు సీ జిన్పింగ్ మంగళవారం పిలుపునిచ్చారు. గాజాపై మంగళవారం జరిగిన…