నేడు శ్రీకాకుళం జిల్లాలో సిఎం పర్యటన
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. పలాసలో నూతనంగా నిర్మించిన కిడ్నీ సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి, కంచిలిలో వైఎస్ఆర్ సుజలధార…
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. పలాసలో నూతనంగా నిర్మించిన కిడ్నీ సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి, కంచిలిలో వైఎస్ఆర్ సుజలధార…
గ్రామసభలో నేవీ యుద్ధ సామగ్రి డిపో ఏర్పాటుపై తీవ్ర వ్యతిరేకత అధికారులపై వంకావారిగూడెం, పరిసర గ్రామాల ప్రజలు మండిపాటు ఏజెన్సీలో గిరిజనులను బతకనీయరా అంటూ ఆవేదన ఇప్పటికే…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైసిపి ప్రభుత్వం పరిశ్రమల కోసమంటూ కేటాయించిన భూ కేటాయింపుల్లో పెద్దయెత్తున అవినీతికి పాల్పడిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ…
పల్లెసీమలో ఏనుగుల కలవరం పంటలు కాపాడుకొనేందుకు రాత్రింబవళ్లు జాగారం అధికారులు, పాలకులపై విమర్శల వెల్లువ ప్రజాశక్తి-వికోట : కీకారణ్యంలో ఉండాల్సిన ఏనుగుల మంద.. ఊళ్లు.. పంటలపై దూసుకొచ్చి…
ప్రభుత్వ ప్రకటనలో అవాస్తవాలను సరిదిద్దాలి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్వాడీలపై ప్రభుత్వం చేసిన ప్రకటనలో అన్నీ అవాస్తవాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాలని సమ్మెలో ఉన్న…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వివిధ ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు సంబంధించిన ప్రక్రియ ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆర్థికశాఖ…
తేరుకోలేని దెబ్బ తగిలింది… ఆదుకోండి కేంద్ర బృందం వద్ద రైతుల ఏకరువు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో హడావిడిగా పర్యటన ప్రజాశక్తి- కృష్ణాప్రతినిధి, అమర్తలూరు (బాపట్ల జిల్లా) :…
ప్రజాశక్తి-పుత్తూరు : స్ప్రే సిలిండర్ పేలి చిన్నారి మృతి చెందిన ఘటన తిరుపతి జిల్లా పుత్తూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పుత్తూరు మండలం పరమేశ్వర…
తెలంగాణ ఎన్నికల తేదీలు ప్రకటించిన తరువాత ఎంతో మంది జాతకాల రాయుళ్లు…ఎక్కడ వెనకబడిపోతామో అనుకొని… వారి వారి జాతక విద్యను పోటీపడి ప్రదర్శించటం మొదలు పెట్టారు. అందరూ…