లేటెస్ట్ న్యూస్

  • Home
  • సిపిఐ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే రామచంద్రన్‌ మృతి

లేటెస్ట్ న్యూస్

సిపిఐ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే రామచంద్రన్‌ మృతి

Nov 22,2023 | 11:07

తిరువనంతపురం : సిపిఐ సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఆర్‌ రామచంద్రన్‌ (71) మంగళవారం కొచ్చిలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో మరణించారు. ఆయనకు భార్య ప్రియదర్శిని, కుమార్తె…

జమిలితో అన్ని పార్టీలకు మేలు : కోవింద్‌

Nov 22,2023 | 11:01

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జమిలి ఎన్నికలు దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశమని, అన్ని రాజకీయ పార్టీలకు దీనితో ప్రయోజనమేనని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. జమిలి ఎన్నికలపై…

చరిత్ర పాఠ్యాంశాలుగా రామాయణ, మహాభారతాలు

Nov 22,2023 | 10:53

  ఎన్‌సిఇఆర్‌టి ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు న్యూఢిల్లీ : విద్య కాషాయీకరణలో భాగంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చరిత్రలో పురాణేతిహాసాలను చొప్పించేందుకు సిద్ధమైంది. రామాయణ, మహాభారతాలను…

బందీల విడుదలపై త్వరలో ఒప్పందం ?

Nov 22,2023 | 10:45

తుది దశలో వుందన్న ఖతార్‌ గాజా : హమాస్‌ చెరలో వున్న బందీల విడుదల, గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణకు సంబంధించి త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే…

దుంగార్‌గఢ్‌ ఎమ్మెల్యేకు ప్రజాదరణ – సిపిఎం అభ్యర్థికి ఊరురా

Nov 22,2023 | 10:39

జన నీరాజనం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజస్థాన్‌లోని బికనీర్‌ జిల్లాలో దుంగార్‌గఢ్‌ నియోజకవర్గంలో సిపిఎం తరపున పోటీ చేస్తున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే గిర్దారిలాల్‌ మహియాకు ప్రజల నుంచి విశేష…

కేంద్రం కనుసన్నల్లో…  ఒటిటిలు

Nov 22,2023 | 10:24

  హిందూత్వ అజెండాతోనే కంటెంట్‌ ఉండాలని బిజెపి సర్కార్‌ పెత్తనం  సామాజిక మాధ్యమాల పైనా నియంత్రణ న్యూఢిల్లీ : చలనచిత్రాలు, వెబ్‌ సిరీస్‌లను ఒటిటిలో ప్రసారం చేసే…

తక్షణం కాల్పుల విరమణ ప్రకటించండి : గాజాపై బ్రిక్స్‌సమావేశంలో జిన్‌పింగ్‌ పిలుపు

Nov 22,2023 | 12:07

సమావేశానికి మోడీ గైర్హాజరు జోహానెస్‌బర్గ్‌ : ఇజ్రాయిల్‌-పాలస్తీనా యుద్ధంలో తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని చైనా అధ్యక్షులు సీ జిన్‌పింగ్‌ మంగళవారం పిలుపునిచ్చారు. గాజాపై మంగళవారం జరిగిన…

జనవరి 12న విద్యార్థుల పార్లమెంట్‌ మార్చ్‌

Nov 21,2023 | 21:19

ఫిబ్రవరి 1న చెన్నైలో ఐక్య ర్యాలీ మోడీ సర్కార్‌ను గద్దె దించాలి ఎన్‌ఇపిని తిప్పికొట్టాలి 16 విద్యార్థి సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ పిలుపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో…

చంద్రబాబు బెయిల్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వం

Nov 21,2023 | 21:29

ప్రజాశక్తిాఅమరావతి బ్యూరో/న్యూఢిల్లీ బ్యూరో :స్కిల్‌ డెవలప్‌మెంటు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు హైకోర్టు ఇచ్చిన రెగ్యులర్‌ బెయిల్‌ తీర్పుపై సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ…