లేటెస్ట్ న్యూస్

  • Home
  • 23న ‘యానిమల్‌’ ట్ర్రైలర్‌ విడుదల

లేటెస్ట్ న్యూస్

23న ‘యానిమల్‌’ ట్ర్రైలర్‌ విడుదల

Nov 21,2023 | 17:57

రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘యానిమల్‌’. ఈనెల 23న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఇప్పటికే ప్రీ-టీజర్‌, టీజర్‌,…

ప్రో కబడ్డీ కోసం బాలయ్య ప్రమోషన్‌

Nov 21,2023 | 18:07

  ఇంటర్నెట్‌డెస్క్‌ : ఐపిఎల్‌ తర్వాత స్పోర్ట్స్‌ లీడ్‌ ప్రో కబడ్డీ బాగా ప్రాచుర్యం పొందింది. ఐపిఎల్‌ తరహాలో ఫ్రాంచైజ్‌లు వేసి రాష్ట్రాల వారీగా టీంలను డివైడ్‌ చేస్తారు.…

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

Nov 21,2023 | 17:53

హైదరాబాద్‌ : దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన ట్రేడింగ్‌ చివరి వరకు అదే ఊపును కొనసాగించింది. ట్రేడింగ్‌ ముగిసే…

ఇంజనీర్లు మోక్షగుండం స్ఫూర్తి తో సాగాలి : పీడిక రాజన్న దొర

Nov 21,2023 | 17:25

ప్రజాశక్తి – ఎంవిపీ కాలనీ: భారతరత్న , మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు అమోఘం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. ఎంవిపీ కాలనీ…

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ డిసెంబర్‌ 11 వరకు పొడిగింపు

Nov 21,2023 | 16:30

  న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆరెపణలెదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా జ్యుడిషయిల్‌ కస్టడీని ఢిల్లీ రూస్‌ అవెన్యూ కోర్టు మంగళవారం డిసెంబర్‌ 11 వరకు…

తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం

Nov 21,2023 | 16:13

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకున్నారు. స్వామి వారి దర్శనానికి…

మత్స్య రంగ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం : అచ్చెన్నాయుడు

Nov 21,2023 | 15:56

అమరావతి: మత్స్య రంగ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం.. మత్స్యకారుల బతుకుల్ని ఛిద్రం చేసిన ఘనత జగన్‌ రెడ్డికే సొంతం అని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు…

కేటీఆర్‌ పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌

Nov 21,2023 | 15:43

హైదరాబాద్‌ : మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆయన ప్రచార తీరుపై ఈసీకి ఫిర్యాదు చేసింది. మంత్రి కేటీఆర్‌…