అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
ప్రజాశక్తి-చిత్తూరు : చిత్తూర్ పట్టణంలో దొంగతనానికి పాల్పడిన తమిళనాడు తిరుచ్చికి చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి రూ. 17,00,000/-…
ప్రజాశక్తి-చిత్తూరు : చిత్తూర్ పట్టణంలో దొంగతనానికి పాల్పడిన తమిళనాడు తిరుచ్చికి చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి రూ. 17,00,000/-…
విశాఖ : గత మూడు రోజుల క్రితం ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు కాలిపోయిన యజమానులకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలని, బోట్లపై ఆధారపడి జీవిస్తున్న కలాసీలకు,…
వాషింగ్టన్:అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆకాశంలో ఎగురుతున్న చిన్న విమానం ఒకటి సడెన్గా కూలిపోయింది. ప్లానోలోని ఓ షాపింగ్ సెంటర్ పార్కింగ్లో పడింది. దీంతో…
వరల్డ్ కప్ మ్యాచ్లలో భారత జట్టుకు ఐసీసీ వేరే సెట్ బంతులను అందించిందని హసన్ రాజా ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్…
హైదరాబాద్ : సినీ నటి స్వాతి దీక్షిత్తో పాటు పలువురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై శ్రీరాంగోపి తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్…
హైదరాబాద్: సినీ నటి దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇన్ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే.. దివ్యవాణికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దివ్య వాణి 2019లో…
హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) మాజీ అధ్యక్షుడు, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి జి.వినోద్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. వినోద్తో పాటు బీసీసీఐ…
ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మరో రెండు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రెండు…
37 మంది మృతి బ్రజవిల్లె : కాంగోలో మిలటరీ స్టేడియంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 37 మంది మరణించారు. రిక్రూట్మెంట్ కోసం జరుగుతున్న కార్యక్రమానికి యువత ఎక్కువ…