లేటెస్ట్ న్యూస్

  • Home
  • అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

లేటెస్ట్ న్యూస్

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Nov 22,2023 | 16:01

ప్రజాశక్తి-చిత్తూరు : చిత్తూర్ పట్టణంలో దొంగతనానికి పాల్పడిన తమిళనాడు తిరుచ్చికి చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి రూ. 17,00,000/-…

నష్టపోయిన బోట్ల యజమానులకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలి : వి.శ్రీనివాసరావు

Nov 22,2023 | 21:13

విశాఖ : గత మూడు రోజుల క్రితం ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు కాలిపోయిన యజమానులకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలని, బోట్లపై ఆధారపడి జీవిస్తున్న కలాసీలకు,…

టెక్సస్‌ షాపింగ్‌ మాల్‌ ముందు కూలిన విమానం.. పైలట్‌ మృతి

Nov 22,2023 | 13:43

వాషింగ్టన్‌:అమెరికాలోని టెక్సస్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆకాశంలో ఎగురుతున్న చిన్న విమానం ఒకటి సడెన్‌గా కూలిపోయింది. ప్లానోలోని ఓ షాపింగ్‌ సెంటర్‌ పార్కింగ్‌లో పడింది. దీంతో…

పాక్‌ మాజీ క్రికెటర్‌ హసన్‌ రాజా వ్యాఖ్యలపై షమీ కౌంటర్‌

Nov 22,2023 | 13:48

వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లలో భారత జట్టుకు ఐసీసీ వేరే సెట్‌ బంతులను అందించిందని హసన్‌ రాజా ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌…

నటి స్వాతి దీక్షిత్‌తో పాటు పలువురిపై కేసు

Nov 22,2023 | 13:01

హైదరాబాద్‌ : సినీ నటి స్వాతి దీక్షిత్‌తో పాటు పలువురిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై శ్రీరాంగోపి తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్‌…

కాంగ్రెస్‌లో చేరిన సినీనటి దివ్యవాణి

Nov 22,2023 | 12:22

హైదరాబాద్‌: సినీ నటి దివ్యవాణి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రే.. దివ్యవాణికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దివ్య వాణి 2019లో…

హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడి ఇంట్లో ఈడీ సోదాలు

Nov 22,2023 | 11:25

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు, బెల్లంపల్లి కాంగ్రెస్‌ అభ్యర్ధి జి.వినోద్‌ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. వినోద్‌తో పాటు బీసీసీఐ…

ఏపీకి బిగ్‌ అలర్ట్‌.. భారీ వర్ష సూచన

Nov 22,2023 | 11:18

ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మరో రెండు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రెండు…

కాంగోలో మిలటరీ స్టేడియంలో తొక్కిసలాట

Nov 22,2023 | 11:12

 37 మంది మృతి బ్రజవిల్లె : కాంగోలో మిలటరీ స్టేడియంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 37 మంది మరణించారు. రిక్రూట్‌మెంట్‌ కోసం జరుగుతున్న కార్యక్రమానికి యువత ఎక్కువ…