లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం

లేటెస్ట్ న్యూస్

ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం

Nov 21,2023 | 14:02

  న్యూఢిల్లీ : ఢిల్లీలో సోమవారం సాయంత్రం కంటే.. మంగళవారం ఉదయానికి కాలుష్య స్థాయిలు మరింత పెరిగాయని కేంద్ర కాలుష్య నియంత్రణా మండలి మంగళవారం పేర్కొంది. సోమవారం సాయంత్రం…

బంగారు తెలంగాణను ఇవాళ అప్పులపాలు చేశారు : నిర్మలా సీతారామన్‌

Nov 21,2023 | 13:43

తెలంగాణ : ” బంగారు తెలంగాణను ఇవాళ అప్పులపాలు చేశారు ” అని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శించారు. మంగళవారం జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం మధురానగర్‌లో బిజెపి అభ్యర్థి లంకల…

బ్రిడ్జి కూలింది.. వరి ధాన్యం గంగపాలైంది..!

Nov 21,2023 | 13:27

​  రాయదుర్గం (అనంతపురం) : బ్రిడ్జి కూలిపోవడంతో వరి ధాన్యంతో వెళుతున్న ఈచర్‌ వాహనం నీళ్లలో పడి వరి ధాన్యపు బస్తాలు నీటిపాలైన ఘటన మంగళవారం రాయదుర్గంలో…

మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జనసేన నేత పవన్‌

Nov 21,2023 | 12:13

విజయవాడ : నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని … మత్స్యకారులకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం పవన్‌ ఓ ప్రకటన విడుదల…

ఆఫ్ఘనిస్తాన్‌లో 4.1 తీవ్రతతో భూకంపం

Nov 21,2023 | 11:44

  కాబూల్‌ : ఆఫ్ఘనిస్తాన్‌లో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.1గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సిఎస్‌) ఎక్స్‌లో పోస్టు చేసింది.…

రాజస్థాన్‌లో సిపిఎం అభ్యర్థులకు పెరుగుతున్న మద్దతు

Nov 22,2023 | 12:00

జైపూర్‌ : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. అభ్యర్థులకు మద్దతు, ప్రచారంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు,…

ఉత్తర కాశీలో సహాయక చర్యలు ముమ్మరం చేయండి : సిపిఎం పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి

Nov 22,2023 | 11:58

న్యూఢిల్లీ : ఉత్తరకాశీలో నిర్మాణంలో వున్న సొరంగం కుప్పకూలి చిక్కుకుపోయిన 41మంది కార్మికుల దుస్థితి పట్ల సిపిఎం పొలిట్‌బ్యూరో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంఘటన…

సమస్యలపై నిర్లక్ష్యం తగదు

Nov 20,2023 | 21:52

హామీలు అమలు చేయాల్సిందే పలు జిల్లాల్లో మున్సిపల్‌ కార్మికుల నిరసన దీక్షలు, ర్యాలీ, ధర్నా ప్రజాశక్తి- యంత్రాంగం : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రంలోని పలు…

ఎస్‌ఎస్‌ ట్యాంకులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

Nov 20,2023 | 21:49

ప్రజాశక్తి – ఆదోని రూరల్‌ : సమ్మర్‌ స్టోరేజ్‌ (ఎస్‌ఎస్‌) ట్యాంకులో నీరు తాగేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతి చెందారు. ఈ…