లేటెస్ట్ న్యూస్

  • Home
  • హమాస్‌ బందీలను విడుదల చేయడం లేదు : ఇజ్రాయిల్‌ ఆరోపణ

లేటెస్ట్ న్యూస్

హమాస్‌ బందీలను విడుదల చేయడం లేదు : ఇజ్రాయిల్‌ ఆరోపణ

Nov 23,2023 | 13:11

జెరూసలెం : ఇరుపక్షాల మధ్య ఒప్పందం జరిగినప్పటికీ .. హమాస్‌  బందీలను విడుదల చేయడం లేదని ఇజ్రాయిల్‌ అధికారులు గురువారం తెలిపారు. అయితే శుక్రవారానికి ముందు ఇజ్రాయిల్‌,…

విశాఖ బోటు ప్రమాద బాధితులకు పరిహారం చెల్లింపు

Nov 23,2023 | 14:21

ప్రజాశక్తి-ఎంవిపీ కాలనీ : విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న ఫిషింగ్‌ బోట్ల యజమానులకు ప్రభుత్వం నష్టపరిహారం పంపిణీ చేసింది. ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతైన…

బ్రెజిల్‌, అర్జెంటీనా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌.. ప్రేక్షకులపై పోలీసుల లాఠీ ఛార్జ్‌

Nov 23,2023 | 17:01

ఫిఫా ప్రపంచ కప్‌ క్వాలిఫైయర్‌ మ్యాచ్‌ బ్రెజిల్‌ – అర్జెంటీనా మధ్య మంగళవారం రాత్రి జరిగింది. అయితే మ్యాచ్‌ ప్రారంభం కావడానికి ముందు జాతీయ గీతం వేడుకలో…

ఆసీస్‌ vs భారత్‌.. తొలి టీ20కి వర్షం ముప్పు

Nov 23,2023 | 12:26

విశాఖపట్నంలోని ఇవాళ భారత్‌-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది. అయితే, ప్రస్తుతం వైజాగ్‌లో వాతావరణ పరిస్థితి…

స్కూల్‌ నుంచి విద్యార్థిని కిడ్నాప్‌, తాళికట్టి అత్యాచారం..

Nov 23,2023 | 12:41

ప్రజాశక్తి-పశ్చిమగోదావరి : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడిగా మారిపోయాడు.. 15 ఏళ్ల చిన్నారిపై కన్నేశాడు.. విద్యార్థినికి మాయమాటలు చెప్పి స్కూల్‌ నుంచి తీసుకెళ్లాడు.. తాళికట్టి.. ఇక, మనకు…

నిహంగాల కాల్పుల్లో పోలీస్‌ కానిస్టేబుల్‌ మృతి .. ఇద్దరికి గాయాలు

Nov 23,2023 | 11:31

చంఢఘీర్‌ : అఖాలీస్ లేదా  నిహంగ సిక్కులు  (ఆయుధాలతో తిరిగే సిక్కు యోధులు ) జరిపిన కాల్పుల్లో ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ మరణించారు. మరో ఇద్దరు గాయపడినట్లు…

మద్యం మత్తులో ఢీకొంటూ వెళ్లిన కారు

Nov 23,2023 | 11:22

ప్రజాశక్తి-దెందులూరు : 216వ జాతీయ రహదారి ఏలూరు జిల్లా దెందులూరు మండలం పరిధిలో గుండుగొలను వద్ద గురువారం కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా…

శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం.. దంపతుల ఆత్మహత్య

Nov 23,2023 | 10:59

ప్రజాశక్తి-అనంతపురం: నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీసత్యసాయి జిల్లాలోని గంగంపల్లిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దూదేకుల దాదాఖలందర్‌ (24), బోయ జ్యోత్స (20)…

చరిత్రను వక్రీకరించొద్దు : ఎస్‌ఎఫ్‌ఐ

Nov 23,2023 | 10:34

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాఠ్య పుస్తకాల్లో చరిత్రను వక్రీకరిస్తూ తీసుకొచ్చిన సిఫార్సులు వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు…