లేటెస్ట్ న్యూస్

  • Home
  • హైదరాబాద్‌, బెంగళూరులోని ఆస్తులను ఆమ్మేస్తున్న విప్రో

లేటెస్ట్ న్యూస్

హైదరాబాద్‌, బెంగళూరులోని ఆస్తులను ఆమ్మేస్తున్న విప్రో

Nov 23,2023 | 10:33

హైదరాబాద్‌, బెంగళూరులోని ఆస్తులను విక్రయించాలని ప్రముఖ ఐటీ సంస్థ విప్రో నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును కార్యకలాపాల స్థిరీకరణం కోసం వినియోగించాలని భావిస్తున్నట్టు…

యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే ‘అటల్‌ ల్యాబ్స్‌’ లక్ష్యం

Nov 23,2023 | 11:13

పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యార్థులను యువ శాస్త్రవేత్తలుగా తయారు చేయాలనే లక్ష్యంగా అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లు పనిచేస్తున్నాయని పాఠశాల విద్యాశాఖ కమిషనరు…

కులగణన నిర్ణయం హర్షణీయం : రాజ్యసభ సభ్యులు ఆర్‌ కృష్ణయ్య

Nov 23,2023 | 10:37

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కులగణన చేపడతామన్న నిర్ణయం హర్షణీయమని రాజ్యసభ సభ్యులు ఆర్‌ కృష్ణయ్య అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం…

ఆ ముగ్గురు జేబు దొంగలు

Nov 23,2023 | 09:59

మోడీ, అమిత్‌షా, అదానీపై రాహుల్‌ తీవ్ర విమర్శలు భరత్‌పూర్‌ (రాజస్థాన్‌): ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా, పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీపై కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌…

దేశం పేరును మాత్రమే మార్చగలరు : బిజెపిపై ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలు

Nov 23,2023 | 09:52

ఈరోడ్‌ : బిజెపి నాయకులు కేవలం దేశం పేరును మాత్రమే మార్చగలరని, దేశ ప్రజల స్థితిగతులను మార్చలేరని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. ఈరోడ్‌లో పార్టీ…

డిసెంబర్‌ 7న హాజరు కండి

Nov 23,2023 | 09:46

బిజెపి ఎంపి బిధూరికి లోక్‌సభ హక్కుల కమిటీ ఆదేశం న్యూఢిల్లీ : సహచర బిఎస్‌పి ఎంపి దినిష్‌ అలీపై మతపరమైన దూషణలకు పాల్పడిన బిజెపి ఎంపి రమేష్‌…

ధాన్యం సేకరణకు నిధులెలా!

Nov 23,2023 | 13:55

రూ. 15,733 కోట్లు అవసరం గత సీజన్‌ బకాయిలు కూడా పెండింగే… ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి: ధాన్యం సేకరణకు, ఇతర అవసరాలకు రూ.15,733 కోట్లు…

ప్రధానికి లేఖ రాసినా గంజాయి తీవ్రత తగ్గలేదు : లోకేష్‌

Nov 23,2023 | 08:59

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్స్‌ దందాలు కట్టడి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసిన తరువాత వాటి తీవ్రత మరింత…

వైసిపిలోకి జనసేన సందీప్‌

Nov 23,2023 | 08:36

సజ్జల సమక్షంలో పార్టీలో చేరిక ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం కార్యదర్శి పసుపులేటి సందీప్‌, రాయలసీమ రీజియన్‌ ఇన్‌ఛార్జి పద్మావతి జనసేనకు రాజీనామా…