లేటెస్ట్ న్యూస్

  • Home
  • ప్రధానికి లేఖ రాసినా గంజాయి తీవ్రత తగ్గలేదు : లోకేష్‌

లేటెస్ట్ న్యూస్

ప్రధానికి లేఖ రాసినా గంజాయి తీవ్రత తగ్గలేదు : లోకేష్‌

Nov 23,2023 | 08:59

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్స్‌ దందాలు కట్టడి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసిన తరువాత వాటి తీవ్రత మరింత…

వైసిపిలోకి జనసేన సందీప్‌

Nov 23,2023 | 08:36

సజ్జల సమక్షంలో పార్టీలో చేరిక ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం కార్యదర్శి పసుపులేటి సందీప్‌, రాయలసీమ రీజియన్‌ ఇన్‌ఛార్జి పద్మావతి జనసేనకు రాజీనామా…

మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

Nov 23,2023 | 08:28

డిసెంబరు 30న ధర్నా పోస్టరు ఆవిష్కరించిన యుటిఎఫ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిసెంబరు 30న విజయవాడలో రాష్ట్రస్థాయి ధర్నాను యుటిఎఫ్‌ నిర్వహించనుంది.…

చుక్కల భూముల తొలగింపు చేపట్టండి

Nov 23,2023 | 08:06

ఉత్తర్వులు జారీ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణ, భూ యజమానులకు యాజమాన్యపు హక్కులు కల్పిస్తున్న నేపథ్యంలో 22(ఎ)లో చుక్కల భూముల కింద…

స్మార్ట్‌ మీటర్లపై సర్కారుకు నోటీసు

Nov 23,2023 | 07:41

ప్రజాశక్తి-అమరావతి : వ్యవసాయ విద్యుత్‌ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు జారీ చేసింది. వ్యవసాయ విద్యుత్‌ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు,…

ఎన్‌టిఆర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి

Nov 22,2023 | 22:13

ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం (ఎన్‌టిఆర్‌ జిల్లా):ఎన్‌టిఆర్‌ జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రక్కన నిలిచి ఉన్న లారీని కారు ఢకొీట్టడంతో…

శ్మశాన స్థలం కోసం మృతదేహంతో ధర్నా

Nov 22,2023 | 21:32

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా):శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ దళితులు బుధవారం గుంటూరు జిల్లా తెనాలిలోని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఈ…

పంట నష్టపరిహారమివ్వాలని ధర్నా

Nov 22,2023 | 21:25

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ :పంట నష్టపరిహారం, ఇతర వ్యవసాయ అనుబంధ సమస్యల పరిష్కారం కోరుతూ అనంతపురం కలెక్టరేట్‌ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో రైతులు బుధవారం ధర్నా నిర్వహించారు. అంతకుముందు…

విజ్ఞాన్‌ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ విడుదల

Nov 22,2023 | 21:28

దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 25 ప్రజాశక్తి-గుంటూరు:విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో 2024ా25 సంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని వర్సిటీలో బిటెక్‌, బిఫార్మసీ,…