మిచౌంగ్ తుఫాన్ బీభత్సం.. భారీ నష్టం (పోటోలు)
తమిళనాడు, ఏపీ రాష్ట్రాలపై పెను ప్రభావం చూపించిన మిగ్జామ్ తుపాను బాపట్ల వద్ద తీరాన్ని తాకింది. మరో గంటలో ఇది పూర్తిగా తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ…
తమిళనాడు, ఏపీ రాష్ట్రాలపై పెను ప్రభావం చూపించిన మిగ్జామ్ తుపాను బాపట్ల వద్ద తీరాన్ని తాకింది. మరో గంటలో ఇది పూర్తిగా తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ…
ప్రజాశక్తి-అమరావతి : కృష్ణా జలాల వివాదంపై ఈ నెల 6న నిర్వహించనున్న కీలక సమావేశాన్ని కేంద్ర జల్శక్తి వాయిదా వేసింది. మిచౌంగ్ తీవ్ర తుపాను కారణంగానే ఈ…
ప్రజాశక్తి-అమరావతి: రాయలసీమ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎంఈడీ కళాశాలలకు గుర్తింపు ఇవ్వలేదని గతంలో కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి.…
రైల్వేతెలంగాణ : మిచౌంగ్ తుపాను ప్రభావంతో … పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వాతావరణ పరిస్థితుల దఅష్ట్యా ఈనెల 2 వ…
ప్రజాశక్తి – తిరుపతి సిటి : తిరుపతి రూరల్ కాలూరు క్రాస్ సమీపంలోని నారాయణ స్కూలులోని ఓ విద్యార్థిపై పాఠశాల యాజమాన్యం దాష్టీకం ప్రదర్శించి చితకబాదింది. విద్యార్థి…
ప్రజాశక్తి-రామచంద్రపురం (అంబేద్కర్ కోనసీమ) : మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తొలకరి ధాన్యం రాశులు నీట మునిగాయి. ఆరుగాలం కష్టంచి పండించిన ధాన్యాన్ని రైతులు…
అమరావతి : మిచౌంగ్ తుపాను నేపథ్యంలో … రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. 8 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది.…
అమరావతి : ‘ మిచౌంగ్ ‘ తుఫాను ముంచుకొస్తోన్న వేళ … ఎపి వాతావరణ శాఖ రాష్ట్రంలోని 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ను, మరో 5 జిల్లాలకు…
అమరావతి : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫాను (మిచౌంగ్)గా బలపడింది. ప్రస్తుతానికి నెల్లూరుకు 80 కి.మీ, బాపట్లకు 80 కి.మీ, మచిలీపట్నానికి 140కి.మీ.…