రాష్ట్రం

  • Home
  • గిరిజన బాలికపై గ్యాంగ్‌ రేప్‌

రాష్ట్రం

గిరిజన బాలికపై గ్యాంగ్‌ రేప్‌

Dec 2,2023 | 09:40

ప్రజాశక్తి-శింగరాయకొండ (ప్రకాశం జిల్లా) : ప్రేమ పేరుతో గిరిజన బాలికను నమ్మించి.. ఓ ఆటోడ్రైవర్‌ తన మిత్రులతో కలిసి గురువారం రాత్రి గ్యాంగ్‌ రేప్‌ చేసిన ఘటన…

రూ.13,878 కోట్ల లోటు

Dec 2,2023 | 09:36

ప్రభుత్వ సబ్సిడీతో భర్తీ చేస్తాం విద్యుత్‌ టారిఫ్‌ యథాతథం ఎఆర్‌ఆర్‌లో డిస్కంల ప్రతిపాదన ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.13,878.11కోట్ల రూపాయల లోటుతో…

ఎనిమిది నుంచి అంగన్‌వాడీల సమ్మె- ఆ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ

Dec 2,2023 | 08:41

ప్రజాశక్తి – గుంటూరు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తామన్న సిఎం హామీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ…

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు – యువగళం బహిరంగ సభలో లోకేశ్‌

Dec 2,2023 | 08:40

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాబోతుందని, వచ్చిన ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో, స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని టిడిపి…

సమస్యలపై జిజిహెచ్‌ మెస్‌ వర్కర్ల ధర్నా

Dec 2,2023 | 08:40

ప్రజాశక్తి-కాకినాడ :తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కాకినాడ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ ఆఫీసు వద్ద జిజిహెచ్‌ మెస్‌ వర్కర్లు శుక్రవారం ధర్నా చేశారు.…

విభజన హామీల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

Dec 2,2023 | 08:38

– రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పార్లమెంటులో లేవనెత్తాలి- టిడిపి ఎంపిలతో చంద్రబాబు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :విభజన చట్టం హామీల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, పోలవరం ప్రాజెక్టును…

నూరుశాతం ఇంగ్లీష్‌లోనే …పరీక్షలు రాసేలా చర్యలు

Dec 2,2023 | 08:36

విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రజాశక్తిాఅమరావతి బ్యూరోరాష్ట్రంలోని నూరుశాతం విద్యార్థులు ఇంగ్లీషు మీడియంలోనే పరీక్షలు రాసేలా తయారు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విద్యాశాఖ అధికారులను…

కేంద్రం గుప్పిట్లోకి ‘సాగర్‌’

Dec 1,2023 | 22:12

-కెఆర్‌ఎంబికి నిర్వహణారక్షణ బాధ్యత సిఆర్‌పిఎఫ్‌కు -నవంబర్‌ 28కి ముందున్న స్థితి ప్రకారం నీటి విడుదల -రెండు రాష్ట్రాల అంగీకారం -శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా అదే స్థితి? ప్రజాశక్తి-యంత్రాంగం:తెలుగు…

తుపానును సమర్థవంతంగా ఎదుర్కోవాలి

Dec 1,2023 | 20:58

– కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా సన్నద్ధంగా ఉన్నామన్న సిఎస్‌ – జిల్లా స్థాయిల్లో కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :బంగాళాఖాతంలో…