తెలంగాణ పోలీసులపై ఏపీలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు
ప్రజాశక్తి-పల్నాడు : నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం ముదురుతోంది. తాజా వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చును రాజేస్తోంది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజున దాదాపు…
ప్రజాశక్తి-పల్నాడు : నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం ముదురుతోంది. తాజా వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చును రాజేస్తోంది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజున దాదాపు…
యూజీసీకి ఫిర్యాదు చేసిన జూనియర్ విద్యార్థులు ప్రజాశక్తి-కర్నూలు : కర్నూలు మెడికల్ కాలేజీలో సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారంటూ జూనియర్ విద్యార్థులు ఆరోపించడం కలకలం రేపింది. సీనియర్ల వేధింపులపై…
అమరావతి : మిచాంగ్ తుపాను దూసుకొస్తున్న వేళ … ఐఎండి రెడ్ అలర్ట్ను జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని, రేపటికి తుపానుగా…
తెలంగాణ : తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న వేళ …. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ముందుగా బ్యాలెట్ ఓట్ల…
దుర్గమ్మను దర్శించుకున్న మాజీ సిఎం దంపతులు ప్రజాశక్తి- వన్టౌన్ (విజయవాడ) : ఆలయాల దర్శనం అనంతరం తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి…
ప్రజాశక్తి-యంత్రాంగం : మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని నెల్లూరు, బాపట్ల జిల్లాల కలెక్టర్లు శనివారం హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని, 900 కిలోమీటర్ల…
ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం రూరల్ మండలం ఏ నారాయణపురం పంచాయతీ ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న సుగాలి పద్మావతి ఈరోజు తెల్లవారుజామున ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తల…
ప్రజాశక్తి-అనంతపురం : అనుమానాస్పదస్థితిలో ఓ ఇంటర్ విద్యార్థిని మృతి చెందారు. అనంతపురంలోని నలంద జూనియర్ కళాశాల హాస్టల్లో ఈ శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.…