రాష్ట్రం

  • Home
  • పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

రాష్ట్రం

పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

Dec 11,2023 | 21:58

20 నుంచి సమ్మె సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నాలో వక్తలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమస్యలు పరిష్కారానికి పోరాటలే మార్గమని సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన చలో…

ఇళ్ల పట్టాలడిగితే అరెస్ట్‌ చేశారు

Dec 11,2023 | 21:17

 పేదల భూస్వాధీన పోరాటంపై పోలీసుల ఓవరాక్షన్‌ ర్యాలీ చేస్తున్న సిపిఎం నాయకులు, పేదలు అరెస్టు ప్రజాశక్తి-గోరంట్ల :పేదలపై పోలీసులు మరోసారి జులుం ప్రదర్శించారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలని…

భూ హక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ లాయర్లు విధుల బహిష్కరణ

Dec 11,2023 | 21:05

ప్రజాశక్తి – శ్రీకాకుళం, ఆమదాలవలస: ఎపి భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ శ్రీకాకుళం జిల్లాలో న్యాయవాదులు సోమవారం విధులు బహిష్కరించారు. ఇందులో భాగంగా…

‘ఉక్కు’ ప్రయివేటీకరణ కాకుండా మోడీపై ఒత్తిడి తెస్తాం

Dec 11,2023 | 21:03

ప్రజాశక్తి- ఉక్కునగరం (విశాఖపట్నం): విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటుపరం కాకుండా ప్రధాని మోడీపై ఒత్తిడి తెస్తామని గ్లోబల్‌ హ్యూమన్‌ రైట్స్‌ అవేర్‌నెస్‌ అసోసియేషన్‌ జాతీయ చైర్మన్‌ కాసల…

20న ‘యువగళం’ ముగింపు

Dec 11,2023 | 20:59

విశాఖలో భారీ సభ హాజరుకానున్న చంద్రబాబు, పవన్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం ముగింపు సభను టిడిపి భారీగా…

డిజైన్‌స్లేట్‌ పరిశ్రమను ఆదుకోవాలి

Dec 11,2023 | 20:27

సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌ (ప్రకాశం జిల్లా) : డిజైన్‌ స్లేట్‌ పరిశ్రమను వెంటనే ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటియు రాష్ట్ర…

ఆరోగ్యశ్రీ ట్రస్టు సిఇఒగా డికె బాలాజీ బాధ్యతల స్వీకరణ

Dec 11,2023 | 20:22

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్టు ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా డికె బాలాజీ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం నాడు మంగళగిరి ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌…

గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించండి

Dec 11,2023 | 20:17

సిసిఎల్‌ఎకు వినతిపత్రం సమర్పించిన సంఘం నేతలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విఆర్‌ఎలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ భూ పరిపాలన అధికారికి వినతిపత్రం అందజేశారు. సోమవారం…

యువగళం పాదయాత్ర ముగింపు సభలోఎన్నికల శంఖారావం పూరిస్తాం

Dec 11,2023 | 20:03

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, బాలకృష్ణ హాజరవుతారు : అచ్చెన్నాయుడు ప్రజాశక్తి- భోగాపురం (విజయనగరం జిల్లా):నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభలో ఎన్నికల శంఖారావం పూరిస్తామని…