రాష్ట్రం

  • Home
  • ముగిసిన తెలంగాణ ఎన్నికల పోలింగ్‌..

రాష్ట్రం

ముగిసిన తెలంగాణ ఎన్నికల పోలింగ్‌..

Nov 30,2023 | 17:58

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ముగిసింది.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు సుమారు 63.94…

ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

Nov 30,2023 | 17:34

ప్రజాశక్తి కాకినాడ : డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో కాకినాడ దంటు కళాక్షేత్రంలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం…

అమ్మవారి ఆలయం టికెట్‌ కౌంటర్లో పాము.. భయంతో పరుగులు తీసిన సిబ్బంది

Nov 30,2023 | 16:44

విజయవాడ: విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గ అమ్మ వారిని ఆరాధించే యాత్రికులు కోట్లల్లో ఉన్నారు. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ఆలయంలో ఒక్కసారిగా ఓ…

ఓటు వేయడానికి వచ్చి ఇద్దరు మృతి

Nov 30,2023 | 15:41

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ పట్టణంలో ఓటు వేసేందుకు వచ్చిన ఇద్దరు వృద్ధులు అస్వస్థతకు గురై మృతి చెందారు. మావలకు చెందిన తోకల గంగమ్మ(78) ఓటు వేయడానికి పోలింగ్ బూత్…

కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్‌

Nov 30,2023 | 15:28

వైఎస్సార్‌ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడపలో పర్యటించారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున మజార్లకు చాదర్‌…

గులాబీ కండువాతో ఓటేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై కేసు

Nov 30,2023 | 15:19

నిర్మల్‌: బిఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఎల్లపెల్లిలో గులాబీ కండువాతో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఆయన ఓటు వేశారు. దీంతో ఎన్నికల అధికారులు…

ఈవీఎంలలో సమస్యలపై సీఈవోకు లేఖ రాసిన కాంగ్రెస్‌

Nov 30,2023 | 15:12

హైదరాబాద్‌: తెలంగాణవ్యాప్తంగా ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఒక్కోచోట ఓటు వేయడానికి కనీసం 10 సెకన్ల సమయం పడుతోందని ఓటర్లు అభిప్రాయం…

కొడంగల్‌ నియోజకవర్గంలో మొరాయిస్తున్న ఈవీఎం.. నిలిచిపోయిన పోలింగ్‌

Nov 30,2023 | 15:00

కొడంగల్‌: రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతున్న వేళ పలు చోట్ల ఈవీఎంల మొరాయింపు అధికారులను టెన్షన్‌ పెడుతోంది. తాజాగా కొడంగల్‌ నియోజకవర్గంలో ఓ ఈవీఎం మొరాయించడంతో…

ఏపీలో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటన షెడ్యూల్‌ విడుదల

Nov 30,2023 | 14:48

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు తిరుమల పర్యటనకు బయల్దేరారు. హైదరాబాద్‌ నుంచి తిరుమలకు వెళ్లిన ఆయన.. గురువారం రాత్రి అక్కడే బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులతో…