ముగిసిన తెలంగాణ ఎన్నికల పోలింగ్..
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు సుమారు 63.94…
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు సుమారు 63.94…
ప్రజాశక్తి కాకినాడ : డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో కాకినాడ దంటు కళాక్షేత్రంలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం…
విజయవాడ: విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గ అమ్మ వారిని ఆరాధించే యాత్రికులు కోట్లల్లో ఉన్నారు. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ఆలయంలో ఒక్కసారిగా ఓ…
హైదరాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో ఓటు వేసేందుకు వచ్చిన ఇద్దరు వృద్ధులు అస్వస్థతకు గురై మృతి చెందారు. మావలకు చెందిన తోకల గంగమ్మ(78) ఓటు వేయడానికి పోలింగ్ బూత్…
వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడపలో పర్యటించారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున మజార్లకు చాదర్…
నిర్మల్: బిఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిపై కేసు నమోదైంది. ఎల్లపెల్లిలో గులాబీ కండువాతో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఆయన ఓటు వేశారు. దీంతో ఎన్నికల అధికారులు…
హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఒక్కోచోట ఓటు వేయడానికి కనీసం 10 సెకన్ల సమయం పడుతోందని ఓటర్లు అభిప్రాయం…
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు తిరుమల పర్యటనకు బయల్దేరారు. హైదరాబాద్ నుంచి తిరుమలకు వెళ్లిన ఆయన.. గురువారం రాత్రి అక్కడే బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులతో…