మోడి రోడ్ షో .. 2 గంటలు మెట్రో స్టేషన్లు మూసివేత
హైదరాబాద్ : తెలంగాణలో ప్రధానమంత్రి మోడి పర్యటన వేళ … మెట్రో రైలు అధికారులు కీలక సూచన చేశారు. సోమవారం ప్రధాని రోడ్ షో ఉన్న నేపథ్యంలో…
హైదరాబాద్ : తెలంగాణలో ప్రధానమంత్రి మోడి పర్యటన వేళ … మెట్రో రైలు అధికారులు కీలక సూచన చేశారు. సోమవారం ప్రధాని రోడ్ షో ఉన్న నేపథ్యంలో…
జయప్రదం చేయండి : ఆహ్వాన సంఘం ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో కర్నూలులో నిర్వహించే ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్…
అనకాపల్లి : స్నేహితులంతా సరదాగా బీచ్కు వెళ్లారు…. ఇంతలో … రాకాసి అలలు ఎగసిపడ్డాయి.. ముగ్గురు గల్లంతవుతుండగా ఇద్దరు కాపాడబడ్డారు.. మరొకరి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.…
పూతలపట్టు (తిరుపతి) : ఘోర రైలు ప్రమాదం తప్పిన ఘటన సోమవారం తిరుపతి జిల్లాలో జరిగింది. తిరుపతి జిల్లా పూతలపట్టు మండలంలో రైలు పట్టా విరిగింది. ముందుగా…
తెలంగాణ : రైతుబంధు మీద కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని తెలంగాణ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. సోమవారం జహీరాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి మాట్లాడుతూ … యాసంగి…
కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిసాన్ మోర్చా మహాధర్నా(ఫోటోలు)
తెలంగాణ : తెలంగాణలో ‘రైతు బంధు’ సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకోవడంపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. సోమవారం మీడియాతో…
భారీగా చేరిన జనసమూహం ప్రజాశక్తి-రాజోలు: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర మళ్లీ ప్రారంభమైంది. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్లో తాత్కాలికంగా నిలిచిన…
నిజామాబాద్ (తెలంగాణ) : కాంగ్రెస్ నేతలు బిజెపిని ఎందుకు ప్రశ్నించడం లేదని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు. సోమవారం నిజామాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ…