నన్ను చంపించేందుకు సిఎం కుట్ర : బిటెక్ రవి
ప్రజాశక్తి- కడప సిటీ : తనను నవంబరు 14న పోలీసులతో కిడ్నాప్ చేయించి, చంపించేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి కుట్ర పన్నారని మాజీ ఎమ్మెల్సీ బిటెక్ రవి ఆరోపించారు.…
ప్రజాశక్తి- కడప సిటీ : తనను నవంబరు 14న పోలీసులతో కిడ్నాప్ చేయించి, చంపించేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి కుట్ర పన్నారని మాజీ ఎమ్మెల్సీ బిటెక్ రవి ఆరోపించారు.…
హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్ను కలిసింది. బీఆర్ఎస్…
ప్రజాశక్తి-విజయవాడ : అసైన్డ్ భూముల హక్కుదార్ల జాబితాను అన్ని గ్రామ సచివాలయాల్లో బహిరంగ పరచాలని మరియు అన్యాక్రాంతమైన భూములను నిజమైన అసైన్డ్ దారులకు తిరిగి ఇప్పించాలని కోరుతూ…
హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచినెల్లి సమీపంలో ఓ కారు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఘటనాస్థలిని పరిశీలించగా పోలీసులు కారులో 2 క్వింటాళ్ల గంజాయి…
ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : దేశానికి వెన్నెముక అయినటువంటి రైతు వెన్నును పాలకులు విరిచారని ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. శనివారం స్థానిక కార్మిక…
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం ఐడీబీఐ బ్యాంకులో రుణాల మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగుతోంది. రైతుల పేరుతో రుణాలు, ఉద్యోగం పేరుతో అమాయకుల నుంచి…
ప్రజాశక్తి-తాడేపల్లి : నరసరావుపేట ఎమ్మెల్యే వేధిస్తున్నారని తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద బాధితులు ఆందోళన చేపట్టి ఆత్మహత్యాయత్నం చేశారు. నరసరావుపేటకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్యకు…
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు తెలంగాణ వ్యాప్తంగా…
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం విడుదల చేయాలనుకున్న డీఏ ఎలక్షన్ కోడ్ కారణంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా మూడు డీఏలను ఉద్యోగులకు విడుదల చేయడానికి…