రాష్ట్రం

  • Home
  • టిడిపి అధికారంలోకి వస్తే దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం: అచ్చెన్నాయుడు

రాష్ట్రం

టిడిపి అధికారంలోకి వస్తే దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం: అచ్చెన్నాయుడు

Nov 28,2023 | 14:45

  మంగళగిరి: దశలవారీగా మద్యం నిషేధిస్తామని చెప్పిన ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి.. ఇవాళ ఏం చేస్తున్నారని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మంగళగిరిలోని టిడిపి…

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే ?

Nov 28,2023 | 14:35

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి న యాత్రికులు శ్రీవారి దర్శనం కోసం 4 కంపార్ట్‌మెంట్లలో వేచియున్నారు. టోకెన్లు…

2వ రోజుకు కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిసాన్ మోర్చా మహాధర్నా(లైవ్)

Nov 28,2023 | 14:42

ప్రజాశక్తి-విజయవాడ : కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిసాన్ మోర్చా మహాధర్నా విజయవాడలో 2వ రోజు ప్రారంభం అయింది. దేశాన్ని కాపాడాలి, జీవనోపాధి కల్పించాలి, ప్రైవేటీకరణ ఆపాలి,…

తగలబడుతోన్న చెత్తలో పేలుడు.. ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు..!

Nov 28,2023 | 14:30

కాకినాడ: కాకినాడలో విద్యార్థులకు పెను ప్రమాదమే తప్పింది.. చెత్త తగలబెట్టే క్రమంలో పేలుడు సంభవించడంతో ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగ్గంపేట…

కట్టలతో దొరికిన సీఐపై కాంగ్రెస్‌ నేతల దాడి

Nov 28,2023 | 14:19

హైదరాబాద్‌: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుండగా.. కొంతమంది నేతలు ప్రలోభాలకు తెరతీశారు. నోట్లు పంచుతూ ఓట్లడుగుతున్నారు. ఓటర్ల వద్దకు నోట్లకట్టలు చేర్చేందుకు రకరకాల…

తెలంగాణ ఎన్నికలు.. విద్యాసంస్థలకు రెండ్రోజులు సెలవులు

Nov 28,2023 | 14:34

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.…

నిర్మల్‌ లో కర్రలతో దాడి చేసుకున్న బిజెపి, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

Nov 28,2023 | 13:10

నిర్మల్‌ : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్‌లో రెండు పార్టీల మధ్య గొడవ చెలరేగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిర్మల్‌ వైఎస్సార్‌ కాలనీలో బీజేపీ,…

పారిశుద్ధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌తో రాహుల్‌ భేటీ

Nov 28,2023 | 12:19

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలంగాణలో ప్రచారానికి చివరి రోజైన మంగళవారం డెలివరీ బాయ్స్‌, ఆటో డ్రైవర్లు, జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, గిగ్‌ వర్కర్లతో…

కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలను వెంటనే ఆపేయండి.. ఈసీ

Nov 28,2023 | 12:54

ఢిల్లీ : కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలను తెలంగాణ పత్రికల్లో ఇవ్వడంపై ఈసీ సీరియస్‌ అయింది. అక్కడ గత ఆరు నెలలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల…