ఫిలింనగర్లో హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠా అరెస్టు
హైదరాబాద్: ఫిలింనగర్ పరిధిలో హాష్ ఆయిల్, చరస్ను విక్రయిస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు సభ్యుల ముఠాను ఆదివారం పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ సిబ్బంది…
హైదరాబాద్: ఫిలింనగర్ పరిధిలో హాష్ ఆయిల్, చరస్ను విక్రయిస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు సభ్యుల ముఠాను ఆదివారం పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ సిబ్బంది…
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసి కండక్టర్ నిర్వాకం బయటపడింది. నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్తున్న బస్సులో ఓ కండక్టర్ మహిళలకు టికెట్ కొట్టాడు. ఉచిత బస్సు సౌకర్యం…
హైదరాబాద్: నల్గండ అసెంబ్లీ బరిలో దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించిన సంగతి తెలిసిందే. ఆయనకు సినిమాటోగ్రఫీ,…
ఇంఛార్జి జెసిగా డిఆర్ఓ పెంచల కిషోర్ ప్రజాశక్తి తిరుపతి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టరు డికే బాలాజీ గారు…
విజయవాడ: రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పొరుగు సేవల సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. పొరుగు సేవల సిబ్బందికి ఉద్యోగ…
అమరావతి: న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్పై హైకోర్టు స్పందించింది. న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఏపీ బార్…
విశాఖ: రాష్ట్రంలో మీచౌంగ్ తుపాన్ భాధితులను ఆదుకోవడంలో జగన్ సర్కార్ విఫలం అయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విశాఖలో…
తుని: గత ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమలను వైసిపి ప్రభుత్వం తరిమేసిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. మూడు నెలల్లో అధికారంలోకి వస్తామని, మళ్లీ పరిశ్రమలు…
ఖమ్మం: రాష్ట్రంలో బహుళార్ధక ప్రాజెక్టులు చేపడతామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలిసారి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో…