రాష్ట్రం

  • Home
  • తెలంగాణలో ‘రైతుబంధు’కు ఇసి బ్రేక్‌

రాష్ట్రం

తెలంగాణలో ‘రైతుబంధు’కు ఇసి బ్రేక్‌

Nov 27,2023 | 22:04

కోడ్‌ ముగిసేవరకు నిధులు విడుదల చేయవద్దని ఆదేశం ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ శాసనసభ ఎన్నికలకు మూడు రోజుల ముందు కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి)…

మంత్రులకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం

Nov 27,2023 | 21:18

కేసులకు భయపడేది లేదు పొదలాడ నుంచి తిరిగి ప్రారంభమైన ‘యువగళం’లో నారా లోకేష్‌ ప్రజాశక్తి- అమలాపురం, రాజోలు: రాష్ట్రంలోని మంత్రులకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని, మరో మూడు నెలల్లో…

15 నుంచి ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు

Nov 27,2023 | 21:07

వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : డిసెంబర్‌ 15, 16, 17న కర్నూలులో నిర్వహించే ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం…

శ్రీశైలంలో మంత్రి ఆర్‌కె రోజా

Nov 27,2023 | 20:40

ప్రజాశక్తి – శ్రీశైలం : కార్తీకమాసం సందర్భంగా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామిని ఎపి టూరిజం శాఖ మంత్రి ఆర్‌కె.రోజా, పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో మంత్రి…

శ్రీవారి ఆలయాన్ని రక్షించండి : రమణ దీక్షితులు

Nov 27,2023 | 20:35

ప్రజాశక్తి- తిరుమల: తిరుమల క్షేత్రం హిందూయేతర ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉందని, శ్రీవారి ఆలయాన్ని రక్షించాలని ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ఎపి ప్రభుత్వంపై ప్రధానమంత్రికి శ్రీవారి ఆలయ…

సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Nov 27,2023 | 20:33

2024 డైరీ ఆవిష్కరణలో బొప్పరాజు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఎపిజెఎసి అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు…

మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణకు అస్వస్థత

Nov 27,2023 | 20:29

ఛాతీలో నొప్పితో ఆసుపత్రిలో చేరిన మంత్రి ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకష్ణ గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరారు. ఛాతీలో నొప్పితో బాధపడుతున్న…

ఢిల్లీ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు

Nov 27,2023 | 18:19

ఢిల్లీ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లారు. ఈ సాయంత్రం తన న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్‌ కు చంద్రబాబు హాజరుకానున్నారు. రేపు…

లక్ష్మీపురంలో డయేరియా విజృంభణ

Nov 27,2023 | 20:19

100 మందికిపైగా అస్వస్థత తాగునీరు కలుషితమే కారణమంటున్న గ్రామస్తులు ప్రజాశక్తి – కర్నూలు : హాస్పిటల్‌కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురంలో ఆదివారం రాత్రి నుంచి డయేరియా…