రాష్ట్రం

  • Home
  • వామపక్ష నాయకులను అక్రమంగా నిర్భంధించడం బాధాకరం : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

రాష్ట్రం

వామపక్ష నాయకులను అక్రమంగా నిర్భంధించడం బాధాకరం : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

Nov 26,2023 | 19:13

అమరావతి: ప్రధాని తిరుపతి వచ్చిన సందర్భంగా సిపిఎం, సిపిఐ తదితర వామపక్ష పార్టీల నాయకులను అక్రమంగా నిర్బంధించడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో…

నీటిపై పన్ను రద్దు చేశాం : కేసీఆర్‌

Nov 26,2023 | 16:34

ఖానాపూర్‌: . కాంగ్రెస్‌ హయాంలో నీటిపై పన్ను ఉండేదని.. ప్రస్తుతం దానిని రద్దు చేశామనితెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద…

కేసిఆర్‌ తెలంగాణ కోసం చావు నోట్లో తల పెట్టాను అనటం హాస్యాస్పదం : సిపిఐ నారాయణ

Nov 26,2023 | 16:23

కొత్తగూడెం : కొత్తగూడెం సీపీఐ కార్యాలయంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. సీఎం కేసీఆర్‌ పై తీవ్ర విమర్శలు చేశారు.…

బీఆర్‌ఎస్‌ హయాంలో ఒక్క అభివృద్ధి జరగలేదు : భట్టి విక్రమార్క

Nov 26,2023 | 16:08

ఖమ్మం : గత పది సంవత్సరాల నుండి బీఆర్‌ఎస్‌ హాయంలో ఒక్క అభివఅద్ధి జరగలేదు.. పందిక్కొక్కుల్లాగ దోపిడీ చేసి తెలంగాణ సంపదను దోచుకున్నారని సీఎల్పీ నేత భట్టి…

బీఆర్‌ఎస్‌ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు : రాహుల్‌

Nov 26,2023 | 15:27

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఆందోల్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన విజయభేరి సభలో ఆయన…

తిరుమలలో పెరిగిన యాత్రికు రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం

Nov 26,2023 | 15:18

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. యాత్రికుల రద్దీతో 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు…

జగన్‌ సీఎం అయ్యాక రూ.4లక్షల కోట్ల ప్రజాధనం లూటీ: అచ్చెన్నాయుడు

Nov 26,2023 | 14:44

మంగళగిరి: తండ్రి అధికారం అడ్డుపెట్టుకొని సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి రూ.లక్షల కోట్లు సంపాదించారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన…

సీపీఐ(ఎం) ముషీరాబాద్‌ అభ్యర్ధి మద్దతుగా బైక్‌ ర్యాలీ

Nov 26,2023 | 14:35

హైదరాబాద్‌ : సీపీఐ(ఎం) ముషీరాబాద్‌ అభ్యర్థి ఏం దశరథ్‌కి మద్దతుగా ముషీరాబాద్‌ నియోజకవర్గంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్‌ ర్యాలీని మాజీ రాజ్యసభ సభ్యులు, ఆంధ్రప్రదేశ్‌…

బిఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డిపై కేసు నమోదు

Nov 26,2023 | 13:55

తెలంగాణ : కొడంగల్‌ బిఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదయింది.కాంగ్రెస్‌ పార్టీకి ఎందుకు మద్దతిస్తున్నావంటూ … ఈనెల 24వ తేదీన తనను రాళ్లతో,…