రాష్ట్రం

  • Home
  • సాగర్‌ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

రాష్ట్రం

సాగర్‌ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

Dec 2,2023 | 22:24

సిఆర్‌పిఎఫ్‌ బలగాలతోపాటు రాష్ట్ర పోలీసుల బందోబస్తు ప్రజాశక్తి- విజయపురి సౌత్‌ (పల్నాడు జిల్లా) : నాగార్జున సాగర్‌ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. గురు, శుక్రవారాల్లో రెండు…

ఎమ్మెల్సీ ఇలాంటి కారులో వస్తారా !!

Dec 2,2023 | 22:31

 లక్ష్మణరావు పట్ల టోల్‌ప్లాజా సిబ్బంది దురుసు ప్రవర్తన ‘హంగూ, ఆర్భాటం లేదు… నువ్వు ఎమ్మెల్సీవా’ అంటూ వాగ్వాదం ప్రజాశక్తి – కంచికచర్ల (ఎన్‌టిఆర్‌ జిల్లా) : పట్టభద్రలతో…

అలరించిన విద్యార్థుల ప్రతిభా పాటవాలు

Dec 2,2023 | 21:58

ముగిసిన ఉక్కునగరం చిల్డ్రన్స్‌ ఫెస్టివల్‌ ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం): ఉక్కునగరం అంబేద్కర్‌ కళాక్షేత్రంలోని జ్యోతి బాలవిహార్‌ ఆవరణలో విశాఖ చిల్డ్రన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉక్కునగరం…

ప్రణాళిక, ఆత్మవిశ్వాసంతో పోటీ పరీక్షల్లో విజయం

Dec 2,2023 | 21:52

 గ్రూప్‌-2 స్టడీ మెటీరియల్‌ పంపిణీలో వక్తలు ప్రజాశక్తి – ఎడ్యుకేషన్‌ (విజయవాడ): కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సులభమని, తద్వారా ప్రజలకు సేవ చేసే చక్కటి…

అన్న క్యాంటీన్ల రద్దు అన్యాయం

Dec 2,2023 | 21:48

యువగళంలో నారా లోకేష్‌ ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, పిఠాపురం : పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను వైసిపి ప్రభుత్వం రద్దు…

మనువాదుల పాలనలో రాజ్యాంగానికి ప్రమాదం

Dec 2,2023 | 21:43

అన్నే అనసూయ వర్థంతి సభలో ఐద్వా నేత రమాదేవి ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ : దేశంలో మనువాదులు అధికారంలోకి రావడంతో లౌకిక రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని…

భూములను గద్దల్లా కాజేస్తున్నారు

Dec 2,2023 | 21:39

వైసిపి నేతలపై అచ్చెన్నాయుడు ఆరోపణ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులే రాబందుల్లా ప్రజలను పీక్కుతింటున్నారని అధికార పార్టీ నేతలనుద్దేశించి టిడిపి రాష్ట్రఅధ్యక్షులు కె…

కేంద్రం తీరు అప్రజాస్వామికం:ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం

Dec 2,2023 | 21:12

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో సాగర్‌ డ్యామ్‌ను కేంద్రం సిఆర్‌పిఎఫ్‌ ఆధీనంలోకి తీసుకోవడం అప్రజాస్వామికమని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకరరెడ్డి…

అర్హుల ఓటు తొలగించడం అప్రజాస్వామికం

Dec 2,2023 | 21:09

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ ప్రజాశక్తి – దుగ్గిరాల (గుంటూరు జిల్లా): ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, అర్హుల ఓటు తొలగించవద్దని రాష్ట్ర మాజీ…