రాష్ట్రం

  • Home
  • పోలింగ్‌ బూత్‌ల వద్ద ఘర్షణలు

రాష్ట్రం

పోలింగ్‌ బూత్‌ల వద్ద ఘర్షణలు

Nov 30,2023 | 13:19

హైదరాబాద్‌ : ఉదయం 11 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 20.64% పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ క్రమంలో తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల…

తెలంగాణ ఎన్నికలు.. పోలింగ్‌ విధుల్లో పాల్గొన్నఉద్యోగి మృతి

Nov 30,2023 | 12:52

కొండాపూర్‌ : తెలంగాణ ఎన్నికల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పోలింగ్‌ విధుల్లో పాల్గొన్న ఓ ఉద్యోగి గుండెపోటుతో మరణించారు. కొండాపూర్‌ వెటర్నటీ విభాగంలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న…

జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ కి శారదా స్కూల్ విద్యార్దులు ఎంపిక

Nov 30,2023 | 14:26

ప్రజాశక్తి-అన్నవరం : జాతీయ స్థాయిలో జరిగే బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు అన్నవరం శారద స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా కేశవరావు పేటలో జరిగిన స్కూల్…

నాగార్జున సాగర్ కుడికాలువకు నీటి విడుదల

Nov 30,2023 | 12:32

ప్రజాశక్తి-నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ కుడికాలువకు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర బుధవారం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. నీటి…

ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

Nov 30,2023 | 11:56

యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌లో పొగలు వచ్చాయి. ఎయిర్‌ పైపు పగిలిపోవడంతో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో…

‘నాగార్జునసాగర్ ‘ఘర్షణను వెంటనే కట్టడి చేయాలి : సిపిఎం

Nov 30,2023 | 11:54

ప్రజాశక్తి-విజయవాడ : నాగార్జునసాగర్ వద్ద తెలంగాణ, ఆంధ్ర పోలీసుల మధ్య జరుగుతున్న ఘర్షణపై సిపిఎం స్పందించింది. ఘర్షణను వెంటనే కట్టడి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు…

నాగార్జున సాగర్‌ గొడవపై ఎవరూ మాట్లాడొద్దు: వికాస్‌ రాజ్‌

Nov 30,2023 | 11:14

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ వికాస్‌ రాజ్‌ తెలిపారు. ఉదయం పది గంటల ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఆయన ఓటేయడానికి…

పెంచలకోన జలపాతం వద్ద గల్లంతైన 11 మంది సేఫ్‌

Nov 30,2023 | 10:54

ప్రజాశక్తి-నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలో వున్న జలపాతంలో ప్రమాదవశాత్తూ గల్లంతైన 11 మంది పర్యాటకులు క్షేమంగా బయటపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది…

నాగార్జున సాగర్‌ వద్ద ఉద్రిక్తత.. సీపీఐ నారాయణ సీరియస్‌ కామెంట్స్‌

Nov 30,2023 | 10:42

ప్రజాశక్తి -అమరావతి : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ వేళ నాగార్జునసాగర్‌ డ్యాం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్దకు రెండు రాష్ట్రాల పోలీసులు భారీగా…