రాష్ట్రం

  • Home
  • అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు

రాష్ట్రం

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు

Nov 23,2023 | 15:22

అమరావతి: ఈ నెల 25వ తేదీ నాటికి దక్షిణ అండమాన్‌ సముద్రం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఉద్భవించే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో నవంబర్‌ 26 నాటికి…

ఓట్ల లెక్కింపునకు 49 కేంద్రాలు..

Nov 23,2023 | 15:14

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికారులు విస్త్రుతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 35 వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎలక్షన్‌ కమిషన్‌.. తాజాగా…

గచ్చిబౌలిలో రూ.5కోట్ల నగదు పట్టివేత

Nov 23,2023 | 15:09

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బటానికల్‌ పార్కు నుంచి చిరాక్‌ పబ్లిక్‌…

గంజాయి నిర్మూలనకు స్పెషల్‌ పార్టీ వేయాలి: వి శ్రీనివాసరావు

Nov 23,2023 | 15:05

విజయవాడ: గంజాయికి యువత అలవాటుపడుతోంది.. గంజాయి చలామణి చేసే వారికి సపోర్టు ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. విజయవాడలో…

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న టీమిండియా ఆటగాళ్లు

Nov 23,2023 | 14:53

అమరావతి: ఆస్ట్రేలియా – టీమిండియాల మధ్య ఐదు మ్యాచ్‌ ల టీ20 సిరీస్‌ గురువారం ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ ఈ సాయంత్రం విశాఖలో జరగనుంది. మరోవైపు…

బీసీ కులగణన పేరిట వైసిపి భారీ మోసం: కొల్లు రవీంద్ర

Nov 23,2023 | 14:48

అమరావతి: బీసీ కులగణన పేరిట వైసిపి ప్రభుత్వం భారీ మోసానికి తెరలేపిందని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆరోపించారు. బ్లాక్‌మెయిల్‌ చేసి బీసీలకు అందే…

చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

Nov 23,2023 | 14:44

అమరావతి: ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆయన తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.…

విశాఖ బోటు ప్రమాద బాధితులకు పరిహారం చెల్లింపు

Nov 23,2023 | 14:21

ప్రజాశక్తి-ఎంవిపీ కాలనీ : విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న ఫిషింగ్‌ బోట్ల యజమానులకు ప్రభుత్వం నష్టపరిహారం పంపిణీ చేసింది. ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతైన…

స్కూల్‌ నుంచి విద్యార్థిని కిడ్నాప్‌, తాళికట్టి అత్యాచారం..

Nov 23,2023 | 12:41

ప్రజాశక్తి-పశ్చిమగోదావరి : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడిగా మారిపోయాడు.. 15 ఏళ్ల చిన్నారిపై కన్నేశాడు.. విద్యార్థినికి మాయమాటలు చెప్పి స్కూల్‌ నుంచి తీసుకెళ్లాడు.. తాళికట్టి.. ఇక, మనకు…