కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్.. తీవ్ర తుపానుగా ‘మిచౌంగ్’
నెల్లూరుకు 170 కి.మీ దూరంలో కేంద్రీకృతం రేపు మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం ప్రజాశక్తి-అమరావతి : నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో…
నెల్లూరుకు 170 కి.మీ దూరంలో కేంద్రీకృతం రేపు మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం ప్రజాశక్తి-అమరావతి : నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో…
హైదరాబాద్ : తెలంగాణ విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఉదయం మీడియాకు వెల్లడించారు.…
ప్రజాశక్తి-విజయవాడ : పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన ఎంపిలు కృషి చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ…
వరంగల్ : కాజీపేట-వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య జరుగుతున్న మూడోలైను పనుల కారణంగా కాజీపేట-విజయవాడ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్ సిటీ…
ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : ముంచుకొచ్చిన తుపాను కారణంగా … చేతికొచ్చే వరి పంట నేలకొరిగిన వైనం సోమవారం తెనాలి రూరల్ గ్రామాల్లో జరిగింది. మిచౌంగ్ తుపాను వేళ…
హైదరాబాద్ : గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో సీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి 64మంది ఎమ్మెల్యేలు హాజరైయ్యారు. సిఎం ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ అధిష్ఠానానికి అప్పగించాలని సీఎల్పీ…
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నరసరావుపేట మండలం ములకలూరు గ్రామంలో చెరువు మట్టి తవ్వకం విషయంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి వర్గానికి వ్యతిరేక వర్గానికి చెందిన డాక్టర్ గజ్జల…
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నరసరావుపేట నుండి చిలకలూరిపేట మార్గంలో గుంటూరు కర్నూలు బైపాస్ వద్ద ఉన్న చరిష్మా సూపర్ మార్కెట్ లో సోమవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్…
సింగరాయకొండ (ప్రకాశం) : తుపాను కారణంగా … సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరం పోటెత్తుతోంది. అలలు ఉవ్వెత్తున వస్తుండటంతో పల్లెపాలెం వద్ద అలల తాకడికి సముద్రం…