రాష్ట్రం

  • Home
  • అభివృద్ధి-సంక్షేమం సమపాళ్ళల్లో ప్రజలకు అందాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

రాష్ట్రం

అభివృద్ధి-సంక్షేమం సమపాళ్ళల్లో ప్రజలకు అందాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

Dec 8,2023 | 16:15

విజయవాడ : అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్ళల్లో ప్రజలందరికీ మేలు జరిగేలా ముందుకు తీసుకెళ్లాలని శ్రీనివాసరావు కోరారు. అసమానతలు లేని అభివృద్ధి కోసం .. ‘ ప్రజా ప్రణాళిక…

నాన్న గారు త్వరలోనే కోలుకుంటారు : కవిత

Dec 8,2023 | 11:56

తెలంగాణ : ‘ నాన్నగారు త్వరలోనే కోలుకుంటారు ‘ అని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్‌ వేదికగా చెప్పారు. బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ఫామ్‌ హౌస్‌ లోని బాత్‌రూంలో…

ప్రజాదర్బార్‌ను ప్రారంభించిన సిఎం రేవంత్‌ రెడ్డి

Dec 8,2023 | 11:43

తెలంగాణ : తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి ప్రజాదర్బార్‌ను శుక్రవారం ఉదయం ప్రారంభించారు. హైదరాబాద్‌లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌ వద్దకు చేరుకున్న ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు.…

తుపానులోనూ వర్షం కరువే..!

Dec 8,2023 | 11:20

అనంతను తాకని వర్షం  రాష్ట్రమంతటా వర్షాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పడని వాన ప్రజాశక్తి – అనంతపురం ప్రతినిధి :   మిచౌంగ్‌ తుఫాను రాష్ట్రం మొత్తాన్ని వణికించింది.…

ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద

Dec 8,2023 | 11:01

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి గురువారం ఉదయం వరకు 30 వేల క్యూసెక్కులు రాగా రాత్రి ఏడు…

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సిఎం జగన్‌ పర్యటన

Dec 8,2023 | 10:05

అమరావతి : తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సిఎం జగన్‌ నేడు పర్యటించనున్నారు. మిచౌంగ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాలైన తిరుపతి, బాపట్ల జిల్లాల్లో ముందుగా పర్యటనకు బయలుదేరారు. తిరుపతి…

మాజీ సిఎం కెసిఆర్‌కు గాయం

Dec 8,2023 | 09:23

హైదరాబాద్‌ : తెలంగాణ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆసుపత్రిలో చేరారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో పంచె తగిలి  కాలుజారి పడటంతో కెసిఆర్ కు తీవ్ర గాయమైనట్లు…

35 శాతం పంట దెబ్బతింటేనే పరిహారం : మంత్రి అంబటి రాంబాబు

Dec 8,2023 | 09:12

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మిచౌంగ్‌ తుపాను కారణంగా దెబ్బతిన్న పంట నష్టం అంచనాలను సంబంధిత కమిటీలతో శనివారం నుండి అంచనాలు వేయిస్తామని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి…

12 నుంచి అంగన్‌వాడీల నిరవధిక సమ్మె

Dec 8,2023 | 09:08

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ, పెన్షన్‌ అమలు చేయాలని కోరుతూ ఈ నెల 8 నుంచి తలపెట్టిన సమ్మెను ఈ నెల 12కు…