విద్యుత్ ఛార్జీలు పెంచలేదనడం మోసపూరితం
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు ప్రజాశక్తి – విజయవాడ : ప్రతి నెలా సర్దుబాటు భారం మోపుతూ విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని ప్రభుత్వం ప్రకటించడం…
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు ప్రజాశక్తి – విజయవాడ : ప్రతి నెలా సర్దుబాటు భారం మోపుతూ విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని ప్రభుత్వం ప్రకటించడం…
తీవ్ర తుపాను నేపథ్యంలో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తుపాను తీరం దాటే సమయంలో ఏపీ కోస్తా జిల్లాల్లో ఒకటిన్నర మీటరు ఎత్తున…
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఓఎస్డీ ప్రభాకర్రావు, పలువురు కార్పొరేషన్ల ఛైర్మన్లు రాజీనామాలు హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఓఎస్డీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభాకర్రావు రాజీనామా చేశారు. ఇంటెలిజెన్స్…
కదం తొక్కిన సమగ్ర శిక్షా ఉద్యోగులు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు ప్రజాశక్తి – యంత్రాంగం : తమను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, తక్షణమే గ్రాస్…
110 కిమీ వేగంతో ఈదురు గాలులు రేపు మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం ప్రజాశక్తి-అమరావతి: మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కోస్తా తీరం…
ప్రజాశక్తి-కాకినాడ : సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీగనారా రచించిన జీవనస్పర్శ నవల ఆవిష్కరణసభ ఆదివారం స్థానిక యు.టి.ఎఫ్. హోమ్ లో జరిగింది. కాకినాడ సాహితీస్రవంతి నగర…
తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం ప్రజాశక్తి తిరుమల : తిరుమలలో మిచౌంగ్ ప్రభావం కనిపిస్తోంది. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులు తీవ్రమైన చలి, భారీ వర్షాలతో ఇబ్బందులు…
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీలో గెలిచిన నేతలతో భవిష్యత్ కార్యాచరణపై…
100కు పైగా రాళ్ళు తొలగింపు ప్రజాశక్తి-విజయనగరం కోట : తిరుమల మెడికల్ ఆసుపత్రిలో అత్యంత అరుదైన శస్త్రచికిత్స నిర్వహించినట్లు తిరుమల మెడికవర్ అధినేత డాక్టర్ కె.తిరుమల ప్రసాద్…