ఇంట్లో గ్యాస్ లీకై మంటలు : నలుగురికి తీవ్రగాయాలు
విశాఖ : ఇంట్లో వంట గ్యాస్ లీకవ్వడంతో దీపారాధనకు అగ్గిపుల్ల రాజేయగానే మంటలు వ్యాపించి నలుగురికి తీవ్రగాయాలైన ఘటన శుక్రవారం తెల్లవారుజామున విశాఖలోని మధురవాడ వాంబే కాలనీలో…
విశాఖ : ఇంట్లో వంట గ్యాస్ లీకవ్వడంతో దీపారాధనకు అగ్గిపుల్ల రాజేయగానే మంటలు వ్యాపించి నలుగురికి తీవ్రగాయాలైన ఘటన శుక్రవారం తెల్లవారుజామున విశాఖలోని మధురవాడ వాంబే కాలనీలో…
గుంటూరు : చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీ లోనికి వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించారు. తమకు రావల్సిన బకాయిలను అడగడానికి కొందరు రైతులు ఈ నెల 15వ…
ప్రజాశక్తి-మన్యం : పార్వతీపురం మన్యం జిల్లా అంతటా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల చిరుజల్లులు కురవడంతో రైతుల పోలాల వద్దకు పరుగులు తీశారు. చేతికొచ్చిన వరి పంట…
ప్రజాశక్తి-పిడుగురాళ్ల (పల్నాడు )పల్నాడు జిల్లాలో దారుణం చేటుచేసుకుంది. కుటుంబ వివాదాల నేపథ్యంలో పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు.…
కల్యాణమస్తు, షాదీ తోఫాల కింద 10,511 జంటలకు రూ 81.64 కోట్లు విడుదల బటన్ నొక్కి లబ్ధిదారుల ఖతాల్లో జమ చేసిన సిఎం జగన్మోహన్రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ఆర్థిక అవకతవ కలకు పాల్పడుతోందని, ఈ అక్రమాలపై సిబిఐతో విచారణ జరపాలని వైసిపి…
సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు ఎంఎ బేబి ఉగ్రవాదంతో పోల్చడం సరికాదు బిజెపి రాబందుల పార్టీ : బివి రాఘవులు ప్రజా ప్రణాళిక సాధనకు విస్తృత ఉద్యమాలు :…
అమరావతి: విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు భవనాలు కేటాయిస్తూ…
జగన్ పాలన ఎక్స్పైరీ డేట్ 3 నెలలు మాత్రమే : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్
అమరావతి : ” జగన్ పాలన ఎక్స్పైరీ డేట్ 3 నెలలు మాత్రమే. మూడు నెలల ముచ్చట కోసం వేల కోట్లు తగలేస్తున్నారు ” అని టిడిపి…