రాష్ట్రం

  • Home
  • ఇంట్లో గ్యాస్‌ లీకై మంటలు : నలుగురికి తీవ్రగాయాలు

రాష్ట్రం

ఇంట్లో గ్యాస్‌ లీకై మంటలు : నలుగురికి తీవ్రగాయాలు

Nov 24,2023 | 11:50

విశాఖ : ఇంట్లో వంట గ్యాస్‌ లీకవ్వడంతో దీపారాధనకు అగ్గిపుల్ల రాజేయగానే మంటలు వ్యాపించి నలుగురికి తీవ్రగాయాలైన ఘటన శుక్రవారం తెల్లవారుజామున విశాఖలోని మధురవాడ వాంబే కాలనీలో…

జగన్‌ పాలన ఎక్స్‌పైరీ డేట్‌ 3 నెలలు మాత్రమే : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌

Nov 24,2023 | 11:27

అమరావతి : ” జగన్‌ పాలన ఎక్స్‌పైరీ డేట్‌ 3 నెలలు మాత్రమే. మూడు నెలల ముచ్చట కోసం వేల కోట్లు తగలేస్తున్నారు ” అని టిడిపి…

సంగం డెయిరీలోకి వెళ్లేందుకు పోలీసుల యత్నం : అడ్డగించిన సిబ్బంది

Nov 24,2023 | 11:16

గుంటూరు : చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీ లోనికి వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించారు. తమకు రావల్సిన బకాయిలను అడగడానికి కొందరు రైతులు ఈ నెల 15వ…

మన్యంలో ముసురు… రైతులు పరుగులు

Nov 24,2023 | 11:10

ప్రజాశక్తి-మన్యం : పార్వతీపురం మన్యం జిల్లా అంతటా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల చిరుజల్లులు కురవడంతో రైతుల పోలాల వద్దకు పరుగులు తీశారు. చేతికొచ్చిన వరి పంట…

కుటుంబ కలహాలతో ముగ్గురి హత్య- పల్నాడు జిల్లా కోనంకిలో దారుణం

Nov 24,2023 | 09:57

ప్రజాశక్తి-పిడుగురాళ్ల (పల్నాడు )పల్నాడు జిల్లాలో దారుణం చేటుచేసుకుంది. కుటుంబ వివాదాల నేపథ్యంలో పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు.…

చదువులకు ఊతమిచ్చేందుకే నిబంధనలు

Nov 24,2023 | 09:49

కల్యాణమస్తు, షాదీ తోఫాల కింద 10,511 జంటలకు రూ 81.64 కోట్లు విడుదల బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖతాల్లో జమ చేసిన సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో…

ఆర్థిక అక్రమాలపై సిఎంసహా 41 మందికి హైకోర్టు నోటీసులు

Nov 24,2023 | 09:44

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ఆర్థిక అవకతవ కలకు పాల్పడుతోందని, ఈ అక్రమాలపై సిబిఐతో విచారణ జరపాలని వైసిపి…

పాలస్తీనాది స్వతంత్ర పోరాటం

Nov 24,2023 | 10:38

సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబి ఉగ్రవాదంతో పోల్చడం సరికాదు బిజెపి రాబందుల పార్టీ : బివి రాఘవులు ప్రజా ప్రణాళిక సాధనకు విస్తృత ఉద్యమాలు :…

విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయిస్తూ ఉత్తర్వులు

Nov 24,2023 | 08:51

అమరావతి: విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు భవనాలు కేటాయిస్తూ…