రాష్ట్రం

  • Home
  • ముంచిన ‘మిచౌంగ్‌’

రాష్ట్రం

ముంచిన ‘మిచౌంగ్‌’

Dec 6,2023 | 09:48

బాపట్ల సమీపంలో తీరం దాటిన తుపాన్‌ ఏడు జిల్లాల్లో తీవ్ర నష్టం 58 మండలాలపై తీవ్ర ప్రభావం వేలాది ఎకరాల్లో పంటనష్టం మరో 24 గంటలు వర్షాలు…

పొరపాట్లు లేకుండా సహాయక చర్యలు.. అధికారులకు సిఎం ఆదేశం

Dec 6,2023 | 09:05

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తుపాను సహాయక చర్యల్లో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకూడదని, వీలైనంత తొందరగా అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి…

తుపాను ప్రాంతాల్లో నేడు సిపిఎం బృందాల పర్యటన

Dec 6,2023 | 09:04

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :’మిచౌంగ్‌’ తుపాను ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో సిపిఎం బృందాలు నేడు (బుధవారం) పర్యటించనున్నాయి. బాపట్ల, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో మూడు వేర్వేరు…

రేవంత్‌ రెడ్డే సిఎం.. 7న ప్రమాణస్వీకారం

Dec 6,2023 | 09:03

సిఎల్‌పి నేతగా ఆయన పేరు ప్రకటించిన కాంగ్రెస్‌ హైకమాండ్‌ ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ నూతన ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో…

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Dec 6,2023 | 09:00

తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి పంటలను, ధాన్యం రాశులను పరిశీలించిన సిపిఎం నాయకులు ప్రజాశక్తి – యంత్రాంగం : మిచౌంగ్‌ తుపాన్‌ బీభత్సం వల్ల…

మా సమస్యలు పరిష్కరించండి

Dec 5,2023 | 21:12

ఉప ముఖ్యమంత్రికి అంగన్‌వాడీల వినతి ప్రజాశక్తి- సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా) : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల ఎనిమిది నుంచి సమ్మెలోకి వెళ్లనున్నామని,…

అధ్యాపకుల నైపుణ్యంపై దృష్టి

Dec 5,2023 | 20:17

 నైపుణ్యాభివృద్ధి, శిక్షణ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విద్యారంగంలో నిరంతరం చోటుచేసుకుంటున్న మార్పులకనుగుణంగా అధ్యాపకులు సైతం నైపుణ్యంపై దృష్టిసారించి, అభివృద్ధి చేసుకోవాల్సి…

తెలంగాణలో ఓటేసిన వారికి ఎపిలో ఓటు ఇవ్వొద్దు : వైసిపి

Dec 5,2023 | 20:13

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :తెలంగాణలో ఓటేసిన వారికి రాష్ట్రంలో ఓటు హక్కు కల్పించొద్దని వైసిపి విజ్ఞప్తి చేసింది. అక్కడ ఓటు హక్కు వున్న వారందరి ఓట్లు తొలంగించేలా చర్యలు…

రాష్ట్ర కార్యక్రమంగా పొట్టి శ్రీరాములు వర్థంతి

Dec 5,2023 | 20:11

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి: ఆంధ్ర రాష్ట్రం కోసం అశువులుబాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్థంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహిరచాలని ప్రభుత్వం సర్క్యులర్‌ జారీ చేసింది.…