రాష్ట్రం

  • Home
  • కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్‌

రాష్ట్రం

కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్‌

Nov 30,2023 | 15:28

వైఎస్సార్‌ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడపలో పర్యటించారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున మజార్లకు చాదర్‌…

గులాబీ కండువాతో ఓటేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై కేసు

Nov 30,2023 | 15:19

నిర్మల్‌: బిఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఎల్లపెల్లిలో గులాబీ కండువాతో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఆయన ఓటు వేశారు. దీంతో ఎన్నికల అధికారులు…

ఈవీఎంలలో సమస్యలపై సీఈవోకు లేఖ రాసిన కాంగ్రెస్‌

Nov 30,2023 | 15:12

హైదరాబాద్‌: తెలంగాణవ్యాప్తంగా ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఒక్కోచోట ఓటు వేయడానికి కనీసం 10 సెకన్ల సమయం పడుతోందని ఓటర్లు అభిప్రాయం…

కొడంగల్‌ నియోజకవర్గంలో మొరాయిస్తున్న ఈవీఎం.. నిలిచిపోయిన పోలింగ్‌

Nov 30,2023 | 15:00

కొడంగల్‌: రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతున్న వేళ పలు చోట్ల ఈవీఎంల మొరాయింపు అధికారులను టెన్షన్‌ పెడుతోంది. తాజాగా కొడంగల్‌ నియోజకవర్గంలో ఓ ఈవీఎం మొరాయించడంతో…

ఏపీలో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటన షెడ్యూల్‌ విడుదల

Nov 30,2023 | 14:48

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు తిరుమల పర్యటనకు బయల్దేరారు. హైదరాబాద్‌ నుంచి తిరుమలకు వెళ్లిన ఆయన.. గురువారం రాత్రి అక్కడే బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులతో…

ఎమ్మెల్సీ కవితపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు..

Nov 30,2023 | 14:48

హైదరాబాద్‌ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. పలు చోట్ల నేతలు కోడ్‌ ఉల్లంఘిస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. దీంతో, నేతల వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌…

అసెంబ్లీ ఎన్నికలు.. ఎగ్జిట్‌ పోల్స్‌పై ఈసీ కీలక ప్రకటన

Nov 30,2023 | 14:41

ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 36.68శాతం పోలింగ్‌ నమోదైంది. మరోవైపు.. ఎగ్జిట్‌పోల్స్‌ విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక…

ఎస్సై నియామక ప్రక్రియపై హైకోర్టులో విచారణ

Nov 30,2023 | 14:31

అమరావతి: ఏపీలో ఎస్సై నియామక ప్రక్రియలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన స్టేను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎత్తు…

తాడిపర్రులో 200 మందిపై కేసులు నమోదు

Nov 30,2023 | 13:46

ప్రజాశక్తి – ఉండ్రాజవరం: తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని తాడిపర్రు గ్రామంలో 144 సెక్షన్ ఉల్లంఘించి, రోడ్డును అడ్డగించిన ఇరు సామాజిక వర్గాల వారిపై ఉన్నతాధికారుల…