రాష్ట్రం

  • Home
  • మరికొద్ది సేపటిలో సీఎల్పీ సమావేశం

రాష్ట్రం

మరికొద్ది సేపటిలో సీఎల్పీ సమావేశం

Dec 4,2023 | 11:39

గచ్చిబౌలి: మరికొద్ది సేపటిలో జరగనున్న సీఎల్పీ సమావేశం నేపథ్యంలో గచ్చిబౌలిలోని హోటల్‌ ఎల్లాకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరారు. సీఎల్పీ సమావేశం కంటే ముందే నేతల సమావేశం జరగడం…

వణికిస్తున్న ‘మిచౌంగ్‌’

Dec 4,2023 | 10:49

నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు గోడకూలి బాలుడి మృతి రేపటికి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం పోర్టులో ఒకటో ప్రమాద హెచ్చరిక ప్రజాశక్తి -యంత్రాంగం : రాష్ట్రాన్ని…

Michaung Cyclone : ఎపిలో భారీ వర్షాలు…!

Dec 4,2023 | 10:38

అమరావతి : ‘ మిచౌంగ్‌ ‘ తుఫాను దూసుకొస్తున్న వేళ …. ఎపిలో వాతావరణం మారింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు…

గర్భిణిని చేతులపై మోస్తూ… వాగు దాటించిన గ్రామస్తులు

Dec 5,2023 | 09:19

ప్రజాశక్తి -నాగలాపురం (తిరుపతి జిల్లా) : ఓ వైపు ఎడతెరవని వర్షాలు..మరోవైపు భార్యకు పురిటినొప్పులు రావడంతో భర్తకు దిక్కుతోచలేదు. ఆస్పత్రికి తరలించాలంటే ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటాలి.…

అధిష్టానం ఇష్టానికే.. ఢిల్లీ చేరిన తెలంగాణ సిఎం ఎంపిక ప్రక్రియ

Dec 5,2023 | 08:57

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణలో నూత ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఎల్లా హోటల్‌లో సోమవారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ ఎంఎల్‌ఏల…

రైతులను ప్రోత్సహిస్తున్నాం : మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి

Dec 4,2023 | 08:00

ప్రజాశక్తి-తాడికొండ (గుంటూరు జిల్లా) : తక్కువ పెట్టుబడితో సాగు చేసి ఎక్కువ దిగుబడి సాధించే విధంగా ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి తెలిపారు.…

పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తా

Dec 4,2023 | 07:59

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మాజీ సిఎం దంపతులు ప్రజాశక్తి – సింహాచలం (విశాఖపట్నం) : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సింహాచలం…

తగ్గిన కెసిఆర్‌, హరీశ్‌రావు మెజార్టీ

Dec 4,2023 | 07:59

అల్లుడికి 82308… మామకు 45293 ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో: మాజీ సిఎం కెసిఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుల మెజార్టీ భారీగా తగ్గింది. గత ఎన్నికల్లో వచ్చిన…

కాంగ్రెస్‌ వైఖరితోనే 3 రాష్ట్రాల్లో బిజెపి : నారాయణ

Dec 4,2023 | 07:58

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కాంగ్రెస్‌ పార్టీ ఇతర పార్టీలను కలుపుకొనిపోవడంలో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో విఫలం అయినందునే బిజెపి గెలిచిందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ…