అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లో ఐటి తనిఖీలు
గద్వాల : గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి సంపత్కుమార్ ఇంట్లో ఐదుగురు సభ్యుల అధికారుల బృందం జిల్లా నోడల్ అధికారి…
గద్వాల : గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి సంపత్కుమార్ ఇంట్లో ఐదుగురు సభ్యుల అధికారుల బృందం జిల్లా నోడల్ అధికారి…
ప్రజాశక్తి-పశ్చిమ గోదావరి : పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం శివారు కరిచర్లగూడెం సమీపంలో నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడమే అంబేద్కర్కు ఇచ్చే ఘనమైన నివాళి అని దళిత్ శోషణ్ ముక్తి మంచ్(డిఎస్ఎంఎం) జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు అన్నారు.…
కట్టుదిట్టమైన భద్రత నడుమ పర్యటన ప్రజాశక్తి- తిరుమల : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరుమలలో వెంకటేశ్వరస్వామిని సోమవారం దర్శించున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన ఆయన తిరుమల శ్రీవారిని…
రాజోలు : సోమవారం నుంచి పున:ప్రారంభం కానున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిన నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ శ్రేణులు భారీగా…
ప్రజాశక్తి-విజయవాడ : కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిసాన్ మోర్చా మహాధర్నా విజయవాడలో ప్రారంభం అయింది. దేశాన్ని కాపాడాలి, జీవనోపాధి కల్పించాలి, ప్రైవేటీకరణ ఆపాలి, కనీస వేతనం…
సాయుధపోరాట స్ఫూర్తితో సిపిఎం అభ్యర్థులను గెలిపించాలి : ప్రజలకు సీతారాం ఏచూరి పిలుపు యాదాద్రి-భువనగిరిలో భారీ రోడ్ షో ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : సాయుధ తెలంగాణ…
ఎంఎల్ఎ కన్నబాబు సోదరుడే కారణమని మృతుని తల్లి ఆరోపణ ప్రజాశక్తి- కాకినాడభూమి విక్రయంలో తనను మోసగించారనే మనస్తాపంతో కాకినాడలో ఒక యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంఎల్ఎ…
ప్రజాశక్తి-విజయవాడ : భూ విక్రయ దందాలో కాకినాడలోని యువ డాక్టర్ కిరణ్ ఆత్మహత్యకు కారకుడైన ఎమ్మెల్యే కన్నబాబు సోదరునిపై చర్య తీసుకోవాలని, తక్షణం అరెస్టు చేయాలని సిపిఎం…