రాష్ట్రం

  • Home
  • హెచ్‌.ఐ.వి. బాధితులు, ట్రాన్స్ జెండ‌ర్ల‌తో స‌హ‌పంక్తి భోజ‌నం

రాష్ట్రం

హెచ్‌.ఐ.వి. బాధితులు, ట్రాన్స్ జెండ‌ర్ల‌తో స‌హ‌పంక్తి భోజ‌నం

Dec 1,2023 | 16:22

వారిలో ఆత్మ‌విశ్వాసం క‌ల్పించేందుకు వైద్య ఆరోగ్య‌శాఖ వినూత్న ప్ర‌య‌త్నం ప్రజాశక్తి-విజయనగరం కోట : హెచ్‌.ఐ.వి.బాధితులు, ట్రాన్స్ జెండ‌ర్ల ప‌ట్ల స‌మాజంలో వివ‌క్ష‌త పోగొట్టి వారు కూడా స‌మాజంలో…

ఐక్యతతో కార్మిక సమస్యలు పరిష్కారం : ఎమ్మెల్సీ ఐవి

Dec 1,2023 | 16:14

ప్రజాశక్తి – పెద్దాపురం : కార్మికుల మధ్య ఐక్యత ద్వారానే కార్మిక సమస్యలు పరిష్కారం అవుతాయని శాసన మండలి సభ్యులు ఇళ్ల వెంకటేశ్వరరావు(ఐవి) అన్నారు. పాండవ గిరి…

శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి : సిపిఎం

Dec 2,2023 | 13:32

ప్రజాశక్తి-శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, కరువు సహాయక చర్యలు ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు బి.తులసీదాస్ శుక్రవారం డిమాండ్ చేశారు. జిల్లాలో…

ఈనెల 4న తెలంగాణ కేబినెట్‌ సమావేశం

Dec 1,2023 | 15:43

హైదరాబాద్‌: ఈ నెల 4న తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కానున్నారు. ఈనెల 3న (ఆదివారం)…

ఏపీలో తప్పిన పెను ప్రమాదం.. 11 మందిని కాపాడిన రెస్క్యూటీం

Dec 1,2023 | 15:28

కాకినాడ: ఏపీలోని కాకినాడ తీరంలో జరిగిన అగ్నిప్రమాదం వల్ల పెను ప్రాణనష్టం తప్పింది. రెస్క్యూటీం సకాలంలో స్పందించి రక్షణ చర్యలు తీసుకోవడంతో 11 మంది ప్రాణాలతో ఒడ్డుకు…

ఓట్‌ ఫ్రం హోమ్‌ మంచి ఫలితాన్ని ఇచ్చింది : సీఈవో వికాస్‌రాజ్‌

Dec 1,2023 | 14:53

హైదరాబాద్‌: తెలంగాణలో 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్‌ దాదాపు 3 శాతం తగ్గిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు…

ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధుల మళ్లింపుపై గవర్నర్‌కు ఫిర్యాదు

Dec 1,2023 | 14:47

విజయవాడ: విజయవాడలోని రాజ్‌ భవన్లో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ను మాజీ ఎంపీ హర్షకుమార్‌ కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధుల మళ్లింపుపై…

టీటీడీకి రెండు బస్సులను విరాళంగా అందజేసిన దాతలు

Dec 1,2023 | 14:42

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి శుక్రవారం ఓ దాత రెండు బస్సులను విరాళంగా అందజేశారు. చెన్నైకి చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్‌…

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: సీపీఐ నారాయణ

Dec 1,2023 | 14:35

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీపీఐ జాతీయ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని శాసనసభాపక్ష నేతగా కేసీఆర్‌…