రాష్ట్రం

  • Home
  • అర్హులందరికీ పథకాలందించడమే లక్ష్యం

రాష్ట్రం

అర్హులందరికీ పథకాలందించడమే లక్ష్యం

Dec 13,2023 | 08:46

-వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్రలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రజాశక్తి – దెందులూరు/ఏలూరు టౌన్‌(ఏలూరు జిల్లా) భారత ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులందరికి అందజేయడంతోపాటు…

పోలీస్‌ దాష్టీకానికి దళిత యువకుడు బలి!

Dec 13,2023 | 08:44

– స్టేషన్‌ ఆవరణలోనే పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం -చికిత్స పొందుతూ ఆరో రోజుల అనంతరం మృతి ప్రజాశక్తి- యర్రగొండపాలెం (ప్రకాశం జిల్లా): యర్రగొండపాలేనికి చెందిన మోజేష్‌ చికిత్స…

రైతులను మోసగిస్తున్న కేంద్ర ప్రభుత్వం

Dec 13,2023 | 08:44

-ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలను జయప్రదం చేయండి : ఆహ్వాన సంఘం ప్రజాశక్తి- కర్నూలు కార్పొరేషన్‌ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులను మోసగిస్తోందని, గత ఎన్నికల ముందు…

జమ్ముకాశ్మీర్‌ బిల్లుకు వైసిపి మద్దతు హానికరం- సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండన

Dec 13,2023 | 08:43

ప్రజాశక్తి -అమరావతి బ్యూరోరాష్ట్రాల హక్కులను హరిస్తూ కేంద్ర నిరంకుశత్వాన్ని రుద్దుతున్న జమ్ముకాశ్మీర్‌ బిల్లులను వైసిపి పార్లమెంట్లో బలపరచడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు…

గ్రూప్‌ పోస్టులను 2 వేలకు పెంచాలి- పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Dec 13,2023 | 08:38

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చిన గ్రూప్‌1, 2 పోస్టులను 2 వేలకు పెంచాలని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై డివైఎఫ్‌ఐ…

అంగన్వాడీల పోరుబాట

Dec 13,2023 | 16:21

కొత్తూరు : ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు నిరవధిక సమ్మెతో మూతపడిన కేంద్రాలు ప్రాజెక్టు కార్యాలయాల వద్ద ధర్నా సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం…

జాబ్‌ క్యాలెండర్‌కు సమాధి.. విజయవాడలో వినూత్న నిరసన

Dec 12,2023 | 17:43

విజయవాడ: ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని చెప్పి సీఎం జగన్‌ మోసం చేశారని తెలుగు యువత వినూత్నంగా నిరసన తెలిపింది. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన…

యశోద ఆస్పత్రికి రాకండి.. ప్రజలకు బీఆర్‌ఎస్‌ అధినేత విజ్ఞప్తి..

Dec 12,2023 | 17:18

హైదరాబాద్‌: తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుకుసుకొని పరామర్శించడానికి యశోద దవాఖానకు తరలివస్తున్న ప్రజలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విజ్ఞప్తి చేసారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని.. త్వరలో…

విద్యాశాఖలోనూ భారీ అవినీతి : నాదెండ్ల

Dec 12,2023 | 16:22

మంగళగిరి: మద్యం, ఇసుకలో మాత్రమే అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రజలు అనుకున్నారు. కానీ, పేద విద్యార్థుల కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులను కూడా వైసిపి ప్రభుత్వం దుర్వినియోగం…