రాష్ట్రం

  • Home
  • 10న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ : బొప్పరాజు వెంకటేశ్వర్లు

రాష్ట్రం

10న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ : బొప్పరాజు వెంకటేశ్వర్లు

Dec 5,2023 | 20:04

ప్రజాశక్తి- గుంటూరుఅవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ ఈ నెల పదిన విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నట్లు అమరావతి జెఎసి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం…

మిచౌంగ్‌ తుఫాన్‌ .. విరిగిపడిన కొండచరియలు..

Dec 5,2023 | 21:56

కేకే లైన్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌.. ప్రజాశక్తి- అల్లూరి సీతారామరాజు జిల్లా : మిచౌంగ్‌ తుఫాన్‌ ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసం సష్టిస్తోంది.. ఇప్పటికే లక్షలాది ఎకరాల్లో పంట నష్టం…

తుపాను పట్ల అప్రమత్తం : సిఎం జగన్‌

Dec 6,2023 | 15:52

తగిన చర్యలు తీసుకోవాలి కలెక్టర్లకు కీలక ఆదేశాలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మిచౌంగ్‌ తుపాను పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా…

తీరం దాటిన మిచౌంగ్‌

Dec 5,2023 | 17:07

ప్రజాశక్తి-అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జామ్ తీవ్ర తుపాను బాపట్ల వద్ద పూర్తిగా తీరాన్ని దాటింది. ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు తీరాన్ని తాకిన మిగ్జామ్ తీవ్ర తుపాను…

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి .. !

Dec 5,2023 | 18:55

న్యూఢిల్లీ :   తెలంగాణ ముఖ్యమంత్రి పదవిపై స్పష్టత వీడలేదు. అయితే తెలంగాణ సిఎంగా రేవంత్‌ రెడ్డిని ఎంపిక చేసినట్లు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మంగళవారం ప్రకటించారు.…

నిమ్మ రైతులను నిలువునా ముంచిన మిచౌంగ్‌ తుఫాను

Dec 5,2023 | 21:56

ప్రజాశక్తి-పొదలకూరు(నెల్లూరు) : పొదలకూరు మండలంలో ప్రధానమైన పంట నిమ్మ పంట. ఈ నిమ్మ సాగు పై అందుకే ఎక్కువ మంది రైతులు  ఆధారపడి బ్రతుకుతున్నారు.  నిమ్మ రైతులను…

తుపాను బాధితులకు భోజనం పెట్టలేరా?

Dec 5,2023 | 21:47

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన చంద్రబాబు బాధిత గ్రామాల ప్రజలకు ఫోన్‌లో పరామర్శ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మిచౌంగ్‌ తుపాను బాధిత ప్రజలకు తక్షణ అవసరమైన ఆహారం,…

బాపట్ల వద్ద అల్లకల్లోలంగా సముద్రం.. 

Dec 5,2023 | 15:56

బాపట్ల వద్ద కాసేపట్లో తీరం దాటనున్న తుపాను ప్రజాశక్తి-అమరావతి : బాపట్ల వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. 20 అడుగుల ముందుకు తుపాను చొచ్చుకొచ్చింది. తుపాను ప్రభావంతో…

తీరాన్ని తాకిన మిచౌంగ్..

Dec 5,2023 | 21:55

ప్రజాశక్తి-అమరావతి: మిచౌంగ్ తుఫాన్ ద‌క్షిణ‌భార‌తంలో బీభ‌త్సం సృష్టిస్తోంది. మ‌రీ ముఖ్యంగా తమిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ల‌లో భారీ వ‌ర్షంతో విరుచుకుప‌డుతోంది. దీంతో అనేక ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. ప్ర‌స్తుతం  బాపట్ల…