శ్రీవారి సేవలో చంద్రబాబు
ప్రజాశక్తి – తిరుమల:తెలుగు జాతి ప్రపంచలో నంబర్ వన్గా ఉండాలని, ఆ సంకల్పంతో పని చేస్తానని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం…
ప్రజాశక్తి – తిరుమల:తెలుగు జాతి ప్రపంచలో నంబర్ వన్గా ఉండాలని, ఆ సంకల్పంతో పని చేస్తానని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం…
అమరావతి: ఏపీవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఆధార్ కేవైసీ రిజిస్ట్రేషన్ సమయంలో ఓపెన్ అవకపోవటంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ కార్యాలయాల ముందు జనాలు గంటల తరబడి…
ప్రజా సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వ విఫలం ప్రజాశక్తి-బాపట్ల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నకు చెబుదాం వృధా కార్యక్రమమని రాష్ట్ర సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ…
ప్రజాశక్తి-విశాఖ : విశాఖలో డిసెంబర్ 4న జరగాల్సిన నేవీ డే విన్యాసాలు వాయిదా పడ్డాయి. డిసెంబర్ 2 నుండి 5 తుఫాను హెచ్చరికలను భారత వాతావరణ శాఖ…
ఏర్పాట్లను పరిశీలించిన ఈవో ఎవి.ధర్మారెడ్డి ప్రజాశక్తి-తిరుమల : ముంబైకి చెందిన విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ టీటీడీకి రూ.5 కోట్ల విలువైన 800 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి…
ప్రజాశక్తి-విశాఖ : ఉక్కునగరం అంబేద్కర్ కళాక్షేత్రం మరియు జ్యోతి బాల విహార్ ఆవరణంలో బాలోత్సవం వేడుకలు ఎమ్మెస్ ఎన్.మూర్తి అధ్యక్షతన ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…
ప్రజాశక్తి – మార్టూరు రూరల్ : ప్రేమించిన యువతికి పెళ్లి కుదిరిందని మనస్థాపం చెందిన యువకుడు బావిలో దూకి ఆత్మహత్య కు పాల్పడిన ఘటన బాపట్ల జిల్లా…
మా భూములు మాకిప్పించండి అమనాం గ్రామస్తులు ఎస్పీకి వేడుకలు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం జిల్లా భోగాపురం మండలం, పోలిపల్లి గ్రామానికి ఆనుకొని సర్వే 27లో ఉన్న…
హైదరాబాద్: ఎగ్జిట్ పోల్స్తో పరేషాన్ కావొద్దని, మళ్లీ బిఆర్ఎస్సే విజయం సాధించబోతోందని పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను శుక్రవారం పలువురు నేతలు…