రాష్ట్రం

  • Home
  • ఇసుక స్కాం : చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా

రాష్ట్రం

ఇసుక స్కాం : చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా

Nov 22,2023 | 13:52

అమరావతి : ఇసుక స్కాం కేసుకు సంబంధించి సిఐడి నమోదు చేసిన కేసులో.. టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం విచారణ…

నకిలీ ధ్రువపత్రాలు : ఎకో ఓవర్సీస్‌ కన్సల్టెన్సీ యజమాని హరిబాబు అరెస్ట్‌

Nov 22,2023 | 13:06

నరసరావుపేట (పల్నాడు జిల్లా) : నరసరావుపేట ఎకో ఓవర్సీస్‌ కన్సల్టెన్సీ యజమాని హరిబాబును చెన్నై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇటీవల అమెరికా వెళ్లేందుకు…

నటి స్వాతి దీక్షిత్‌తో పాటు పలువురిపై కేసు

Nov 22,2023 | 13:01

హైదరాబాద్‌ : సినీ నటి స్వాతి దీక్షిత్‌తో పాటు పలువురిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై శ్రీరాంగోపి తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్‌…

ఆబ్సెంట్‌ వేసిన టాప్‌ ఇన్‌స్పెక్టర్‌ : వర్కర్ల ఆగ్రహం

Nov 22,2023 | 12:52

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో పనిచేసే అవుట్‌ సోర్సింగ్‌ వాల్వు ఆపరేటర్‌ గోపాల్‌ రెడ్డి గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసి…

స్కూల్‌ పిల్లల ఆటోకు తృటిలో తప్పిన పెనుప్రమాదం

Nov 22,2023 | 12:43

విశాఖ : స్కూల్‌ పిల్లలు వెళుతున్న ఆటోకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం విశాఖలోని మధురవాడ, నగరంపాలెం రోడ్డులో స్కూల్‌ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ…

విద్యార్థికి నిప్పంటించిన సహ విద్యార్థులు

Nov 22,2023 | 12:29

తిరుపతి : తిరుపతి టిటిడి చెవిటి మూగ పాఠశాలలోని ఓ విద్యార్థికి సహ విద్యార్థులు నిప్పంటించిన ఘటన మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో జరిగింది. బదిరుల పాఠశాలలోని…

ఫిషింగ్‌ హార్బర్‌లోని బాధిత మత్స్యకారులను కలిసిన సిపిఎం నేతలు

Nov 22,2023 | 12:22

విశాఖ : విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు కాలిపోయిన మత్స్యకారులను సిపిఎం నేతలు బుధవారం కలిశారు. మత్స్యకారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సిపిఎం…

స్కూల్‌ పిల్లల ఆటోకు తృటిలో తప్పిన పెనుప్రమాదం

Nov 22,2023 | 12:21

విశాఖ : స్కూల్‌ పిల్లలు వెళుతున్న ఆటోకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం విశాఖలోని మధురవాడ, నగరంపాలెం రోడ్డులో స్కూల్‌ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ…

ఆటోను ఢీకొట్టిన లారీ : 8మంది పిల్లలకు గాయాలు : ఒకరి పరిస్థితి విషమం

Nov 22,2023 | 12:19

ప్రజాశక్తి, ఎంవిపి కాలనీ (విశాఖ) : స్కూల్‌ పిల్లలు వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో 8మంది పిల్లలకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన…