రాష్ట్రం

  • Home
  • బ్రిడ్జి కూలింది.. వరి ధాన్యం గంగపాలైంది..!

రాష్ట్రం

బ్రిడ్జి కూలింది.. వరి ధాన్యం గంగపాలైంది..!

Nov 21,2023 | 13:27

​  రాయదుర్గం (అనంతపురం) : బ్రిడ్జి కూలిపోవడంతో వరి ధాన్యంతో వెళుతున్న ఈచర్‌ వాహనం నీళ్లలో పడి వరి ధాన్యపు బస్తాలు నీటిపాలైన ఘటన మంగళవారం రాయదుర్గంలో…

ఐఆర్‌ఆర్‌ కేసు : చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పై విచారణ వాయిదా

Nov 22,2023 | 12:28

అమరావతి : రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్‌) కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌లో అవకతవకలు…

రెగ్యులర్‌ చేయాలంటూ.. మున్సిపల్‌ కార్మికుల నిరసన

Nov 21,2023 | 12:36

ప్రకాశం : మున్సిపల్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ … ప్రకాశం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో…

మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జనసేన నేత పవన్‌

Nov 21,2023 | 12:13

విజయవాడ : నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని … మత్స్యకారులకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం పవన్‌ ఓ ప్రకటన విడుదల…

సమస్యలపై నిర్లక్ష్యం తగదు

Nov 20,2023 | 21:52

హామీలు అమలు చేయాల్సిందే పలు జిల్లాల్లో మున్సిపల్‌ కార్మికుల నిరసన దీక్షలు, ర్యాలీ, ధర్నా ప్రజాశక్తి- యంత్రాంగం : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రంలోని పలు…

ఎస్‌ఎస్‌ ట్యాంకులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

Nov 20,2023 | 21:49

ప్రజాశక్తి – ఆదోని రూరల్‌ : సమ్మర్‌ స్టోరేజ్‌ (ఎస్‌ఎస్‌) ట్యాంకులో నీరు తాగేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతి చెందారు. ఈ…

విద్యుత్‌ను ప్రయివేటీకరించొద్దని ధర్నా

Nov 20,2023 | 21:35

ప్రజాశక్తి-విజయవాడ : విద్యుత్‌ రంగాన్ని ప్రయివేటీకరణ చేసేందుకు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విద్యుత్‌ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి అజరు కుమార్‌ ప్రభుత్వాన్ని…

పంటలపై ఏనుగుల దాడి

Nov 20,2023 | 21:26

ప్రజాశక్తి- వికోట (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా వికోట మండలంలోని నాగిరెడ్డిపల్లి, రామకుప్పం మండల పరిధిలోని ననియాల, నారాయణపురం తాండా గ్రామ అటవీ శివార్లలోని పంటలను…