మోడీ పేరు ప్రస్తావించకుండానే జెపి నడ్డాకు ఇసి నోటీసులు
రాహుల్ విషయంలో ఖర్గేకు.. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలంటూ ఆదేశం న్యూఢిల్లీ : ఇస్లామిక్ ఫోబియోతో ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలపై ప్రపంచ వ్యాపితంగా…
రాహుల్ విషయంలో ఖర్గేకు.. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలంటూ ఆదేశం న్యూఢిల్లీ : ఇస్లామిక్ ఫోబియోతో ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలపై ప్రపంచ వ్యాపితంగా…
కేరళ ఓటర్లు శుక్రవారం (ఏప్రిల్ 26) తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో గెలుపుపై సిపిఎం నేతృత్వంలోని ఎల్డిఎఫ్కు అవకాశాలు పెరుగుతున్నాయి. గత 40 రోజులుగా…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వృద్ధులు, వికలాంగులు, వితంతు, ఒంటరి మహిళ, చేనేత కార్మిక, మత్స్యకార, డప్పు కళాకారుల పింఛన్లు సచివాలయాల వద్ద కాకుండా మే…
ప్రజాశక్తి-అమరావతి :విశాఖ స్టీల్ప్లాంటు ఆస్తులు, భూముల వ్యవహారంలో స్టేటస్కో (యథాతథస్థితి) కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎపి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఉక్కు కర్మాగారానికి చెందిన…
సిపిఎం వినతికి స్పందించిన ఎన్నికల సంఘం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఎన్నికల ప్రచారం, ఎన్నికల ఉపన్యాసాలు లేకుండా మేడే రోజు పార్టీ ఆఫీసుల వద్ద, ఇతర…
– నయవంచన పదేళ్ల నిరంకుశ పాలన పుస్తకావిష్కరణలో వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశంలో ఈ పదేళ్ల కాలంలో కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా దేశాన్ని నిరంకుశత్వంవైపు…
-బ్యాంకులలో పెరుగుతున్న తాకట్లు – సంపద కోల్పోతున్న పేదలు న్యూఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో భాగంగా కొద్దిరోజుల క్రితం రాజస్థాన్లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాళిబట్లను…
175 అసెంబ్లీ స్థానాలకు 6 వేలకు పైగా నామినేషన్లు 25 పార్లమెంట్ స్థానాలకు దాదాపు వెయ్యి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ…
– సక్రమ ఎన్నికల నిర్వహణకు ఇదేమీ ఎదురు దెబ్బ కాదనిఇడి వ్యాఖ్య – సుప్రీం కోర్టుకు అఫిడవిట్ న్యూఢిల్లీ : నేరస్తులైన రాజకీయ నేతలను అరెస్టు చేయడం…