వార్తలు

  • Home
  • ఓటేసిన మాజీ ఉపరాష్ట్రపతి – తెలుగు హీరోలు జూ.ఎన్‌టిఆర్‌-అల్లు అర్జున్‌

వార్తలు

ఓటేసిన మాజీ ఉపరాష్ట్రపతి – తెలుగు హీరోలు జూ.ఎన్‌టిఆర్‌-అల్లు అర్జున్‌

May 13,2024 | 10:01

తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్‌ సోమవారం కొనసాగుతున్నది. సాయంత్రం 6 గంటలకు ఈ ఓటింగ్‌…

అన్నమయ్య జిల్లా పోలింగ్‌ కేంద్రంలో ఈవిఎంలు ధ్వంసం

May 13,2024 | 09:51

రైల్వే కోడూరు (అన్నమయ్య) : అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని దలవాయి పోలింగ్‌ కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్‌ కేంద్రంలో ఉన్న జనసేన ఏజెంట్‌ రాజారెడ్డిని…

మంగళగిరిలో ఓటేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

May 13,2024 | 09:44

మంగళగిరి (గుంటూరు) : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తన భార్యతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం మంగళగిరిలోని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన…

Bihar లో కొనసాగుతోన్న లోక్‌ సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌

May 13,2024 | 09:31

బీహార్‌ : బీహార్‌లో లోక్‌ సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌ సోమవారం కొనసాగుతోంది. దర్భంగాలోని హౌలీ క్రాస్‌ స్కూల్‌లోని ఆదర్శ్‌ పోలింగ్‌ సెంటర్‌ వద్ద ఉత్సాహంగా…

గుండెపోటుతో ప్రిసైడింగ్‌ అధికారి మృతి

May 13,2024 | 09:22

బీహార్‌ : బీహార్‌లో లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌ వేళ… ముంగేర్‌లోని చకాసిం ఇబ్రహీం శంకర్‌పూర్‌ మిడిల్‌ స్కూల్‌లోని బూత్‌ నంబర్‌ 210లో విషాదం జరిగింది.…

ఎపిలో రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పాల్గొనండి : ప్రధాని మోడి

May 13,2024 | 08:46

న్యూఢిల్లీ : అసెంబ్లీ సహా లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడి పిలుపునిచ్చారు. ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు…

ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు కుటుంబం

May 13,2024 | 08:40

ఉండవల్లి (గుంటూరు) : టిడిపి అధినేత చంద్రబాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రానికి చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరితో కలిసి…

Telugu States సార్వత్రిక ఎన్నికల తుదిపోరు ప్రారంభం

May 13,2024 | 07:52

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల తుదిపోరు సోమవారం ప్రారంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం 7 గంటల నుండే పోలింగ్‌ బూతుల వద్ద…