వార్తలు

  • Home
  • లబ్ది అందని అర్హుల ఖాతాల్లో నగదును జమ చేసిన సిఎం జగన్‌

వార్తలు

లబ్ది అందని అర్హుల ఖాతాల్లో నగదును జమ చేసిన సిఎం జగన్‌

Jan 5,2024 | 13:28

తాడేపల్లి : అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందనివారికి మరో అవకాశమిస్తూ సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి 68,990…

మున్సిపల్ కార్మికుల సమ్మె ఉద్రిక్తత

Jan 5,2024 | 17:02

ప్రజాశక్తి-యంత్రాంగం : ప్రభుత్వం దిగొచ్చి తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకూ పోరాటం సాగిస్తామని మున్సిపల్‌ కార్మికులు తేల్చి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారంతో 11వ…

పశ్చిమబెంగాల్‌లో ఈడి అధికారులపై దాడి .. ఇద్దరికి గాయాలు

Jan 5,2024 | 12:59

కోల్‌కతా  :    పశ్చిమబెంగాల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) అధికారులపై శుక్రవారం దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అధికారులకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. రేషన్‌ స్కామ్‌కి…

తిరుమల నుండి అయోధ్యకు లక్ష లడ్డూలు : టిటిడి ఈఒ ధర్మారెడ్డి

Jan 5,2024 | 12:54

తిరుపతి : ఈనెల 22వ తేదీన అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని … అక్కడికి తిరుమల నుండి లక్ష లడ్డూలను పంపనున్నట్లు టిటిడి ఈఒ ధర్మారెడ్డి…

అంతరిక్ష రంగంలో మరిన్ని స్టార్టప్‌లు, పరిశ్రమలు రావాలి : సోమనాథ్‌

Jan 5,2024 | 12:40

తెలంగాణ : అంతరిక్ష రంగంలో మరిన్ని స్టార్టప్‌లు, పరిశ్రమలు రావాలని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ ఆకాంక్షించారు. శుక్రవారం హైదరాబాద్‌ జెఎన్‌టియులో నిర్వహించిన స్నాతకోత్సవంలో సోమనాథ్‌కు గౌరవ డాక్టరేట్‌ను…

ఖతార్‌లో మాజీ నేవీ అధికారులకు ఊరట..

Jan 5,2024 | 12:25

న్యూఢిల్లీ :    ఖతార్‌లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన మాజీ నేవీ అధికారులకు ఊరట లభించింది. జైలు శిక్షపై అప్పీలు చేసుకునేందుకు 60 రోజుల సమయం ఇచ్చినట్లు…

విశాఖలో నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర

Jan 5,2024 | 12:18

విశాఖ : నారా భువనేశ్వరి శుక్రవారం విశాఖలో పర్యటిస్తున్నారు. విశాఖ 33వ డివిజన్‌ వెంకటేశ్వర మెట్టుకు చేరుకున్న భువనేశ్వరి అక్కడి నుండి ‘నిజం గెలవాలి’ యాత్రను ప్రారంభించారు.…

తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న జాన్వీకపూర్‌

Jan 5,2024 | 12:07

తిరుపతి : బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్‌ తిరుమల వేంకటేశ్వరుడిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి ప్రారంభ విరామ దర్శన…