వార్తలు

  • Home
  • రాష్ట్రంలో 1.03 మిలియన్‌ కిలోల పొగాకు అమ్మకాలు

వార్తలు

రాష్ట్రంలో 1.03 మిలియన్‌ కిలోల పొగాకు అమ్మకాలు

Mar 12,2024 | 21:11

-టుబాకో బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌ ప్రజాశక్తి-గుంటూరు :రాష్ట్రంలో ఈ ఏడాది 1.03 మిలియన్‌ కిలోల పొగాకు అమ్మకాలు జరిగాయని టుబాకో బోర్డు చైర్మన్‌ సిహెచ్‌ యశ్వంత్‌కుమార్‌ తెలిపారు.…

మైనార్టీలను వేధించడానికే సిఎఎ- ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి

Mar 12,2024 | 21:07

ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల జిల్లా) :మైనార్టీలను వేధించడానికే సిఎఎ చట్టం తీసుకువచ్చారని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి విమర్శించారు. ఐద్వా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా సంఘం…

గీతాంజలి మృతి పట్ల సిఎం విచారం- కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేసియా

Mar 12,2024 | 21:20

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :గుంటూరు జిల్లా తెనాలిలో గీతాంజలి ఆత్మహత్య పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గీతాంజలి కుంటుంబాన్ని ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని…

ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

Mar 12,2024 | 20:08

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఇద్దరు ఎమ్మెల్సీలపై శాసనమండలి ఛైర్మన్‌ మోషేన్‌రాజు అనర్హత వేటు వేశారు. వైసిపి నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్‌, సి రామచంద్రయ్య…

డా. బిఆర్ఏయూలో నూతన నియామకాలు

Mar 12,2024 | 18:37

రెక్టార్ గా ఆచార్య బి.అడ్డయ్య  రిజిస్ట్రార్ గా ఆచార్య పి.సుజాత ఎచ్చెర్ల : డా. బిఆర్ అంబేద్కర్ యూనివర్శిటీలో పాలన పరమైన మార్పులు జరిగాయి. వర్శిటీ రెక్టార్…

రాజస్థాన్‌ జైసల్మేర్‌లో కూలిన ఎయిర్‌ఫోర్స విమానం

Mar 12,2024 | 18:16

జైసల్మేర్‌ : రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత వైమానిక దళానికి చెందిన విమానం కూలింది. జైసల్మేర్‌లోని లక్ష్మీ చంద్‌ సన్వాల్‌ కాలనీలికి సమీపంలో ఓ స్టూడెంట్‌ హాస్టల్‌ గ్రౌండ్‌లో…

సిఎఎకి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన

Mar 12,2024 | 18:04

న్యూఢిల్లీ : సీఏఏ నిబంధనల నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమవుతున్నాయి. విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో శాంతియుతంగా నిరసన…

‘ఎలనాగ’కు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం

Mar 12,2024 | 17:11

న్యూఢిల్లీ బ్యూరో :కరీంనగర్‌ కు చెందిన ప్రముఖ రచయిత, కవి, అనువాదకులు, భాషావేత్త నాగరాజు సురేంద్ర (ఎలనాగ)కు ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం దక్కింది. 2023కు…

మార్చి 30 నుంచి ఏపీ డీఎస్సీ పరీక్షలు

Mar 12,2024 | 16:04

అమరావతి: ఏపీలో ఉపాధ్యాయ నియామక పరీక్షలు (టీఆర్‌టీ-డీఎస్సీ) మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 వరకు జరగనున్న విషయం తెలిసిందే. మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 3…