రఫాలో కొనసాగుతున్న దాడులు : 24మంది మృతి
ఆకలితో అల్లాడుతున్న చిన్నారులు గాజా : రఫా నగరంలోని తూర్పు భాగంలో గత రాత్రంతా జరిగిన దాడుల్లో 24మంది మరణించారు. ఆస్పత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు, సిబ్బంది…
ఆకలితో అల్లాడుతున్న చిన్నారులు గాజా : రఫా నగరంలోని తూర్పు భాగంలో గత రాత్రంతా జరిగిన దాడుల్లో 24మంది మరణించారు. ఆస్పత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు, సిబ్బంది…
ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ సున్నపుబట్టీల సెంటర్ గుంటూరు బాపనయ్యనగర్లో ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యాలయం నిర్మాణానికి ప్రజా రచయిత, ప్రజానాట్యమండలి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు బి.చైతన్య ప్రసాద్…
గౌహతి : బిజెపికి చెందిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని సొంత పనుల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలోనూ,…
బిజెపి ఎమ్మెల్యే అరెస్ట్ పోలీస్ స్టేషన్లోనే ఘటన ముంబయి : మహారాష్ట్రలో శివసేన (షిండే) నేత మహేష్ గైక్వాడ్పై బిజెపి ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ శుక్రవారం రాత్రి…
కార్గిల్ జిల్లాల్లో బంద్వేలాదిమందితో భారీ ప్రదర్శనలు లడఖ్ : జమ్ముకాశ్మీర్లోని లడఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని, ఆరోషెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ , కార్గిల్ జిల్లాల్లో శనివారం…
భూవివాదాలే కారణం! వైసిపి పై ఆరోపణలు ప్రజాశక్తి- మధురవాడ, ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖ నగరంలో తన ఇంటి వద్ద తహశీల్దార్ దారుణ హత్యకు గురయ్యారు.…
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఉద్యోగుల వేతన పెంపు, పదోన్నతులకు మెలిక పెట్టింది. కార్యాలయాలకు వచ్చి పని చేసే…
ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : సర్వే నౌక ఐఎన్ఎస్ సంధాయక్ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ శనివారం జాతికి అంకితం చేశారు. తూర్పు నావికాదళానికి…
రాంచి : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ఈ నెల 5న అసెంబ్లీలో జరిగే బల పరీక్షలో పాల్గొనేందుకు రాంచిలోని ప్రత్యేక కోర్టు అనుమతించింది. మనీ…