వార్తలు

  • Home
  • రఫాలో కొనసాగుతున్న దాడులు : 24మంది మృతి

వార్తలు

రఫాలో కొనసాగుతున్న దాడులు : 24మంది మృతి

Feb 4,2024 | 09:41

ఆకలితో అల్లాడుతున్న చిన్నారులు గాజా : రఫా నగరంలోని తూర్పు భాగంలో గత రాత్రంతా జరిగిన దాడుల్లో 24మంది మరణించారు. ఆస్పత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు, సిబ్బంది…

ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి భూరి విరాళం

Feb 4,2024 | 09:36

ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ సున్నపుబట్టీల సెంటర్ గుంటూరు బాపనయ్యనగర్లో ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యాలయం నిర్మాణానికి ప్రజా రచయిత, ప్రజానాట్యమండలి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు బి.చైతన్య ప్రసాద్…

పెళ్లిళ్లకు, ప్రచారాలకు సర్కారు సొమ్ముతోనే విమాన విహారం : అసోం సిఎం నిర్వాకం !

Feb 4,2024 | 10:01

గౌహతి : బిజెపికి చెందిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని సొంత పనుల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలోనూ,…

శివసేన నేతపై కాల్పులు…

Feb 4,2024 | 09:21

బిజెపి ఎమ్మెల్యే అరెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే ఘటన ముంబయి : మహారాష్ట్రలో శివసేన (షిండే) నేత మహేష్‌ గైక్వాడ్‌పై బిజెపి ఎమ్మెల్యే గణపత్‌ గైక్వాడ్‌ శుక్రవారం రాత్రి…

లడక్‌కు రాష్ట్ర హోదా ఆరో షెడ్యూల్‌లో చేర్చండి

Feb 4,2024 | 09:16

కార్గిల్‌ జిల్లాల్లో బంద్‌వేలాదిమందితో భారీ ప్రదర్శనలు లడఖ్‌ : జమ్ముకాశ్మీర్‌లోని లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, ఆరోషెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ , కార్గిల్‌ జిల్లాల్లో శనివారం…

తహశీల్దార్‌ దారుణ హత్య – భూవివాదాలే కారణం!

Feb 4,2024 | 08:46

భూవివాదాలే కారణం! వైసిపి పై ఆరోపణలు ప్రజాశక్తి- మధురవాడ, ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖ నగరంలో తన ఇంటి వద్ద తహశీల్దార్‌ దారుణ హత్యకు గురయ్యారు.…

ఆఫీస్‌కు వస్తేనే వేతన పెంపు : టిసిఎస్‌ మెలిక

Feb 4,2024 | 08:38

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌) ఉద్యోగుల వేతన పెంపు, పదోన్నతులకు మెలిక పెట్టింది. కార్యాలయాలకు వచ్చి పని చేసే…

‘ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌’ జాతికి అంకితం

Feb 4,2024 | 08:35

ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : సర్వే నౌక ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్‌ శనివారం జాతికి అంకితం చేశారు. తూర్పు నావికాదళానికి…

బల పరీక్షలో పాల్గొనవచ్చు-హేమంత్‌ సోరేన్‌కు ప్రత్యేక కోర్టు అనుమతి

Feb 4,2024 | 08:33

రాంచి : జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌ ఈ నెల 5న అసెంబ్లీలో జరిగే బల పరీక్షలో పాల్గొనేందుకు రాంచిలోని ప్రత్యేక కోర్టు అనుమతించింది. మనీ…