వార్తలు

  • Home
  • ఊటీ, కొడైకెనాల్‌ వెళ్లేందుకు ఈ-పాస్‌ తప్పనిసరి

వార్తలు

ఊటీ, కొడైకెనాల్‌ వెళ్లేందుకు ఈ-పాస్‌ తప్పనిసరి

May 7,2024 | 18:02

 చెన్నై :  తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్‌ వెళ్లేందుకు ఈ-పాస్‌ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్‌, ఈ-పాస్‌ వినియోగం ప్రారంభమయ్యాయి.…

భారీ వర్షం వల్ల రద్దు అయిన రాహుల్‌ గాంధీ సభ

May 7,2024 | 17:23

కరీంనగర్‌ : కరీంనగర్‌ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పొద్దంతా భానుడి భగభగలతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి…

Supreme Court: ఎవరైనా సమాన బాధ్యత వహించాల్సిందే

May 7,2024 | 17:05

న్యూఢిల్లీ :   తప్పుదారి పట్టించే ప్రకటనల విషయంలో సెలబ్రిటీలైనా, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్‌ అయినా సమాన బాధ్యత వహించాల్సిందేనని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. పతంజలి ఆయుర్వేద తప్పుదారి…

పోస్టల్‌ బ్యాలెట్‌లలో ధన ప్రవాహం..

May 7,2024 | 16:53

 అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా బహిరంగంగా డబ్బుల పంపిణీ  పోలీసులపై రాజకీయ నాయకుల బెదిరింపులు ప్రజాశక్తి-పత్తికొండ: నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండలో పోస్టల్‌ బ్యాలెట్‌లలో ధన ప్రవాహం కొనసాగుతుంది.…

14 వరకు కవిత జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించిన కోర్టు

May 7,2024 | 16:42

ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టయిన కవిత జ్యుడీషియల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 14 వరకు కస్టడీని…

ప్రజా సంక్షేమం ఎర్రజెండాకే సాధ్యం

May 7,2024 | 16:19

 సిపిఎం మంగళగిరి శాసనసభ అభ్యర్థి జొన్న శివశంకరరావు ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్‌ : ప్రజలకు సంక్షేమ పాలన అందించాలని, నిరంతరం పోరాటం చేసేది ఎర్రజెండా మాత్రమేనని సిపిఎం మంగళగిరి…

కేజ్రీవాల్‌ కస్టడీని మరోసారి పొడిగించిన ఢిల్లీ కోర్టు

May 7,2024 | 16:16

న్యూఢిల్లీ :   ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కేజ్రీవాల్‌ కస్టడీని ఢిల్లీ కోర్టు మరోసారి పొడిగించింది. మే 20 వరకు కస్టడీని పొడిగిస్తున్నట్లు సిబిఐ, ఇడి ప్రత్యేక…

మీ హక్కులను కాపాడుకునేందుకు ఓటు వేయండి : రాహుల్‌ గాంధీ

May 7,2024 | 14:56

న్యూఢిల్లీ :    హక్కులను కాపాడుకునేందుకు ప్రజలంతా ఓటు వేయాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ మంగళవారం…

ప్రజాక్షేత్రంలో చంద్రబాబు కూటమి ఓటమి ఖాయం

May 7,2024 | 14:49

ఎన్నికల ప్రచార సభల్లో సిఎం వైఎస్‌ జగన్ రాజానగరం : గత ఐదేళ్లుగా సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఆఖరి నెలలో తనను కట్టేడి చేసేందుకు ప్రయత్నిస్తే మాత్రం…