దీక్ష విరమించిన శ్రీను తల్లి, సోదరుడు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఆయన ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు విశాఖ పట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడైన…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఆయన ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు విశాఖ పట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడైన…
బెంగళూరు : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు (ఐఐఎంబి) ఫ్యాకల్టీ సభ్యులుగా ఎస్టిలకు అవకాశం రావడం లేదు. 2021 జనవరి నుంచి 2023 జూన్ వరకూ…
ఉత్తరప్రదేశ్ : అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి సుమారు 7వేల మంది అతిధులు…
పోటీకి ముందుకురాని మంత్రులు, ఎమ్మెల్యేలు వైసిపిలో కొత్త చిక్కులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అధికార వైఎస్సార్ కాంగ్రెస్పార్టీలో టికెట్లు రాని వారితో వున్న తలనొప్పులను మించి టికెట్లు…
ప్రజాశక్తి-విజయవాడ : నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న అంగన్వాడి నాయకులతో పాటు వేలాది అంగన్వాడీ ఉద్యోగులను అర్ధరాత్రి అమానుషంగా అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా…
ప్రజాశక్తి-ఏలూరు : విజయవాడలో ఆరు రోజులుగా దీక్షలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి కె.వి.రామలక్ష్మిను అర్ధరాత్రి రెండు గంటలకు బలవంతంగా పోలీస్ వ్యాన్ లో ఎక్కించి…
విశాఖ నిరసన దీక్షలో షర్మిల ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : అసోంలో రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయయాత్రను అడ్డుకోవడం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు వైఎస్.షర్మిల…
ప్రజాశక్తి-పూసపాటిరేగ (విజయనగరం జిల్లా):ద్విచక్ర వాహనం, ట్రాక్టర్ ఢకొీని అన్నదమ్ములు మృతిచెందిన ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని పేరాపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది.…
లెనిన్ శత వర్ధంతి సభలో వక్తలు ప్రజాశక్తి-విశాఖ : ప్రపంచంలో దోపిడీ రాజ్యాలను కూల్చి కార్మిక రాజ్యాలు స్థాపించిన నాడే ప్రజలకు దోపిడీ నుండి విముక్తి కలుగుతుందని…