వార్తలు

  • Home
  • దీక్ష విరమించిన శ్రీను తల్లి, సోదరుడు

వార్తలు

దీక్ష విరమించిన శ్రీను తల్లి, సోదరుడు

Jan 22,2024 | 11:09

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పై ఆయన ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు విశాఖ పట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడైన…

ఐఐఎంబి ఫ్యాకల్టీ నియామకాల్లో ఎస్‌టిలకు మొండి చేయి

Jan 22,2024 | 11:06

బెంగళూరు : ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ బెంగళూరు (ఐఐఎంబి) ఫ్యాకల్టీ సభ్యులుగా ఎస్‌టిలకు అవకాశం రావడం లేదు. 2021 జనవరి నుంచి 2023 జూన్‌ వరకూ…

అయోధ్యకు పారిశ్రామికవేత్తలు

Jan 22,2024 | 11:06

ఉత్తరప్రదేశ్‌ : అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి సుమారు 7వేల మంది అతిధులు…

ఎంపి సీట్లు మాకొద్దు బాబోయ్ !

Jan 22,2024 | 11:01

పోటీకి ముందుకురాని మంత్రులు, ఎమ్మెల్యేలు వైసిపిలో కొత్త చిక్కులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో టికెట్‌లు రాని వారితో వున్న తలనొప్పులను మించి టికెట్‌లు…

అంగన్వాడీల అర్ధరాత్రి అరెస్టులు అమానుషం : సిపిఎం

Jan 22,2024 | 12:57

ప్రజాశక్తి-విజయవాడ : నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న అంగన్వాడి నాయకులతో పాటు వేలాది అంగన్వాడీ ఉద్యోగులను అర్ధరాత్రి అమానుషంగా అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా…

ఆరోగ్య పరిస్థితి బాలేదని చెప్పినా అరెస్టు…

Jan 22,2024 | 10:47

ప్రజాశక్తి-ఏలూరు : విజయవాడలో ఆరు రోజులుగా దీక్షలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి కె.వి.రామలక్ష్మిను అర్ధరాత్రి రెండు గంటలకు బలవంతంగా పోలీస్ వ్యాన్ లో ఎక్కించి…

రాహుల్‌కి బిజెపి క్షమాపణ చెప్పాలి

Jan 23,2024 | 08:43

విశాఖ నిరసన దీక్షలో షర్మిల ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : అసోంలో రాహుల్‌ గాంధీ చేపట్టిన న్యాయయాత్రను అడ్డుకోవడం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్‌ పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల…

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి

Jan 22,2024 | 08:42

ప్రజాశక్తి-పూసపాటిరేగ (విజయనగరం జిల్లా):ద్విచక్ర వాహనం, ట్రాక్టర్‌ ఢకొీని అన్నదమ్ములు మృతిచెందిన ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని పేరాపురం జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది.…

దోపిడీ రాజ్యాలను కూల్చి కార్మికరాజ్యం స్థాపనే ప్రజలకు విముక్తి

Jan 22,2024 | 08:41

లెనిన్‌ శత వర్ధంతి సభలో వక్తలు ప్రజాశక్తి-విశాఖ : ప్రపంచంలో దోపిడీ రాజ్యాలను కూల్చి కార్మిక రాజ్యాలు స్థాపించిన నాడే ప్రజలకు దోపిడీ నుండి విముక్తి కలుగుతుందని…