శ్వేతపత్రం కక్ష సాధింపు లెక్కగా ఉంది : హరీష్ రావు
తెలంగాణ : శ్వేతపత్రం కక్ష సాధింపు లెక్కగా ఉందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. బుధవారం ఉదయం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో …. తెలంగాణ ఆర్థిక…
తెలంగాణ : శ్వేతపత్రం కక్ష సాధింపు లెక్కగా ఉందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. బుధవారం ఉదయం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో …. తెలంగాణ ఆర్థిక…
ప్రజాశక్తి-విశాఖ: టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వేదికగా బుధవారం సాయంత్రం…
ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్ : మందుల ధరలను తగ్గించి… మందులు వైద్య పరికరాలపై జిఎస్టి తొలగించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జివి కొండారెడ్డి డిమాండ్ చేశారు. మెడికల్ రిప్రజెంటేటివ్…
యాదాద్రి భువనగిరి : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్ పోచంపల్లిలో నేడు పర్యటించనున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన ఆమె బుధవారం పోచంపల్లికి రానున్నారు.…
న్యూఢిల్లీ : ఉపరాష్ట్ర్రపతి జగదీప్ ధన్ఖర్ పట్ల తనకు చాలా గౌరవం వుందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపి కళ్యాణ్ బెనర్జీ బుధవారం పేర్కొన్నారు. మిమిక్రీ అనేది ఓ…
ప్రజాశక్తి-యంత్రాంగం : సమగ్రశిక్షా ఉద్యోగుల సమ్మె ఈరోజు ప్రారంభమైంది. ఉద్యోగులను రెగ్యులర్ చేయడం, హెచ్ఆర్ పాలసీ అమలు, ఉద్యోగ భద్రత, తక్షణమే గ్రాస్పే తదితర సమస్యలను పరిష్కరించాలని…
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు కృషి చేస్తోందని.. ఇలాంటి టైంలో డ్రగ్స్ వినియోగించినా, సరఫరా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని..…
న్యూఢిల్లీ : చట్టబద్ధమైన డిమాండ్ లేవనెత్తినందుకు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఊపిరి ఆడకుండా చేస్తోందని కాంగ్రెస్ చైర్పర్సన్ సోనియాగాంధీ విమర్శించారు. బుధవారం పార్లమెంట్ సెంట్రల్…
అరగంట పాటు సభ వాయిదా హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై 42 పేజీలతో కూడిన శ్వేతపత్రం శ్వేతపత్రం ప్రభుత్వం విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…