వార్తలు

  • Home
  • జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఆన్‌లైన్‌ నమోదుకు వారం గడువు

వార్తలు

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఆన్‌లైన్‌ నమోదుకు వారం గడువు

Feb 19,2024 | 15:27

నేటి నుండి 26 ఫిబ్రవరి, 2024 వరకు దరఖాస్తుల స్వీకరణ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్ కుమార్‌ రెడ్డి ప్రజాశక్తి-కలెక్టరేట్‌(కృష్ణా) : వివిధ…

మేయర్‌ ‘రాజీనామానే’ సాక్ష్యం : కేజ్రీవాల్‌

Feb 19,2024 | 15:18

న్యూఢిల్లీ :   బిజెపి నేత మనోజ్‌ సోంకర్‌ రాజీనామాతో ఈ ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని రుజువైందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సోమవారం వ్యాఖ్యానించారు. చండీగఢ్‌ మేయర్‌ పదవికి…

వలంటీర్‌ వ్యవస్థకు చట్టబద్ధత ఏదీ?

Feb 19,2024 | 20:04

1,04,836 మంది డేటా అప్‌లోడ్‌ కాలేదు : నాదెండ్ల మనోహర్‌ ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : వలంటీర్‌ వ్యవస్థకు చట్టబద్దతే లేదని, ఆ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం…

డెంగీతో బాధపడుతున్న మంత్రి కొండా సురేఖ

Feb 19,2024 | 14:41

హైదరాబాద్‌ : తెలంగాణ అటవీ, దేవాదాయ ధర్మాదాయ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ అస్వస్థతకు గురయ్యారు. డెంగీ జ్వరంతో ఆమె బాధపడుతున్నారు. తన మంత్రిత్వ శాఖల…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రీలీల

Feb 19,2024 | 14:37

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రీలీల దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టిటిడి ఆలయ అధికారులు…

కోటాలో మరో విద్యార్థి అదృశ్యం.. వారం వ్యవధిలో రెండోఘటన

Feb 19,2024 | 14:28

కోటా :    రాజస్థాన్‌లోని కోటాలో సోమవారం మరో విద్యార్థి అదృశ్యమయ్యాడు. వారం రోజుల వ్యవధిలో రెండో ఘటన జరగడంతో ఆందోళన వ్యక్తమౌతోంది. వారి ఆచూకీ కోసం…

డ్రైవర్‌కు బీపీ డౌన్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా

Feb 19,2024 | 14:27

హైదరాబాద్‌ : ఉన్నట్టుండి డ్రైవర్‌ అస్వస్థతకు గురికాగా.. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన కత్తిపూడి హైవేపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణకు చెందిన ఆర్టీసీ…

డిఎస్‌సి నోటిఫికేషన్‌ పై హైకోర్టులో పిటిషన్‌ – విచారణ రేపటికి వాయిదా

Feb 19,2024 | 13:35

అమరావతి : సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఖాళీల భర్తీ చేపట్టారంటూ … డిఎస్‌సి నోటిఫికేషన్‌ గురించి రాష్ట్ర హైకోర్టులో వేసిన పిటిషన్‌ పై సోమవారం విచారణ జరిగింది.…

ఏజెన్సీ నిరుద్యోగులకు న్యాయం చేయాలి

Feb 19,2024 | 22:05

ముఖ్యమంత్రి జగన్ కి సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు లేఖ ప్రజాశక్తి-విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ఏజెన్సీ నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో న్యాయం చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర…