కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ నేడు ఢిల్లీలో భారీ బహిరంగసభ
హాజరుకానున్న ‘ఇండియా’ వేదిక అగ్రనేతలు రాహుల్, ఖర్గే, ఏచూరి న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మద్దతుగా, ప్రతిపక్ష పార్టీలపై కేంద్రం దాడులకు వ్యతిరేకంగా ఆదివారం…
హాజరుకానున్న ‘ఇండియా’ వేదిక అగ్రనేతలు రాహుల్, ఖర్గే, ఏచూరి న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మద్దతుగా, ప్రతిపక్ష పార్టీలపై కేంద్రం దాడులకు వ్యతిరేకంగా ఆదివారం…
సాకులు చూపుతూ తాఖీదులు గతంలో సమాధానానికి గడువు కోరినా ఇవ్వని వైనం న్యాయస్థానం అక్షింతలు వేసినా మారని తీరు కొల్కతా : జరిమానాలు, వడ్డీలు కలిపి రూ.1,823…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపి రాజకీయ ఆయుధంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వ్యవహరిస్తోందని ఢిల్లీ మంత్రి అతిషి విమర్శించారు. లిక్కర్ స్కామ్కు సంబంధించిన…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్లోని అరకు (ఎస్టి) లోక్సభ స్థానానికి అభ్యర్థిగా పాచిపెంట అప్పలనర్సను సిపిఎం ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈసీ మీద వంకతో ఈ నెల పించన్లు ఎగ్గొట్టి మసలోళ్ళ నోట్లో మట్టి కొట్టాలన్నదే జగన్ రెడ్డి కుట్ర ఒక్క పించన్ కూడా ఆగనివ్వం చివరి లబ్ది…
పటియాలా (పంజాబ్) : ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కేక్ తినడంతో పదేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు ……
తమిళనాడు : నదిలో ఈతకు దిగి నలుగురు మహిళలు మృతి చెందిన ఘటన శనివారం తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. వేలూరు జిల్లాలోని గుడియాతంలోని ఆలయం దగ్గర ఓ…
అమరావతి : ఎపి డిఎస్సి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎన్నికల కోడ్ ఉండటంతో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ సీఈసీ ముఖేశ్కుమార్ మీనా ఆదేశించారు. అలాగే…
తెలంగాణ : మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తమపై దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారని టివి, సోషల్ మీడియా ఛానెల్స్కు లీగల్ నోటీసులు పంపారు. కెటిఆర్…