దుబాయ్ పోలీసుల అదుపులో మహాదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని
దుబాయ్ : మహదేవ్ బెట్టింగ్ యాప్ యజమానుల్లో ఒకరైన రవి ఉప్పల్ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ జారీ…
దుబాయ్ : మహదేవ్ బెట్టింగ్ యాప్ యజమానుల్లో ఒకరైన రవి ఉప్పల్ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ జారీ…
నాదెండ్ల మనోహర్ ఆరోపణ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో విద్యారంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతోపాటు ఇతర సంస్థలు కేటాయించిన రూ.6 వేలకోట్లలో రూ.2,253 కోట్లు దారి…
న్యూఢిల్లీ : దేశంలో ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుత ఏడాది నవంబర్లో వినియోగదారుల రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) 5.55 శాతానికి ఎగిసిందని మంగళవారం కేంద్ర…
ఐక్యరాజ్య సమితి వ్యాఖ్యలు 24గంటల్లో 207మంది మృతి కమల్ అద్వాన్ అసుపత్రిపై ఇజ్రాయిల్ దాడి గాజా : ఇజ్రాయిల్ హంతక దాడులతో గాజా ‘భూమిపై నరకం’ మాదిరిగా…
ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయండి : ఆహ్వాన సంఘం ప్రజాశక్తి- కర్నూలు : కార్పొరేషన్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులను మోసగిస్తోందని, గత…
హైదరాబాద్ : తెలంగాణ శాసన సభ స్పీకర్ పదవికి ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ పదవికి ఎవరూ నామినేషన్…
కాప్ -28 సదస్సు చివరి రోజు వాడి వేడి చర్చలు దుబాయ్ : కీలకమైన వాతావరణ చర్చలు ముగిసినా కీలక అంశాలపై ధనిక, వర్ధమాన…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో ఐదేళ్లలో బడా కార్పొరేట్లకు రూ.10,57,326 కోట్లు మాఫీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మంగళవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు…
ఉపాధి పథకంలో కోత పెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధి హామీ పథకంలో కూలీల వేతనాలు తగ్గించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ…